క్రైమ్

కామంతో రెచ్చిపోయిన ప్రిన్సిపాల్

పాఠశాలను చాలా మంది ఎంతో పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా పిల్లలకు జీవితంలో మంచి పునాదులు స్కూల్ లోనే పడతాయంటారు.అందుకే తమ పిల్లల్ని మంచి స్కూల్ లో వేసేందుకు చాలా మంది తల్లిదండ్రులు తెగ ...

ఘోర రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి

ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గుడిహత్తూర్ మండలానికి చెందిన ఆదివాసీలు ఆదివారం రాత్రి.. నార్నూర్ మండలంలోని జంగుబాయి దైవ దర్శనానికి వెళ్తుండగా డీసీఎం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 47 ...

పవన్ క్యాంపు ఆఫీస్‌పై ఎగిరిన డ్రోన్.. డీజీపీ కీలక ప్రకటన

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంపై అనుమానిత డ్రోన్ ఎగరడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పవన్ భద్రతపై సోమవారం డీజీపీ ద్వారకా తిరుమలరావు కీలక ప్రకటన చేశారు. పవన్ కళ్యాణ్ ...

వైసీపీ కార్యకర్తపై దాడి

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కార్యకర్తపై సర్పంచ్‌, టీడీపీ నాయకులు దాడి చేసిన సంఘటన చిత్తూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వడమాలపేట మండలం, బట్టికండ్రిగ గ్రామానికి చెందిన సుధాకర్‌ కుమారుడు పవన్‌కుమార్‌ ...

కాలేజీకి వెళ్లమన్నారని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య 

మెదక్ – పొడ్చన్‌పల్లిలో కాలేజీకి వెళ్లమన్నందుకు ఇంటర్ విద్యార్థిని సింధూజ(19) ఆత్మహత్య  నెల రోజులుగా ఇంట్లోనే ఉంటున్న సింధుజను నిన్న పేరెంట్స్ కళాశాలకు వెళ్లాలని ఒత్తిడి దీంతో మనస్తాపానికి గురై.. ఇంట్లో ఎవరూ ...

14 ఏళ్ల బాలుడి హత్య కేసును 24 గంటల్లోనే ఛేదించిన నిర్మల్ పోలీసులు

14 ఏళ్ల బాలుడి హత్య కేసును 24 గంటల్లోనే ఛేదించిన నిర్మల్ పోలీసులు ఈ నెల 17న జరిగిన 14 ఏళ్ల బాలుడి హత్య కేసును నిర్మల్ పోలీసులు ఛేదించి, నిందితుడిని 24 ...

అమెరికాలో కాల్పులు.. హైదరాబాద్ యువకుడు మృతి

అమెరికా వాషింగ్టన్ ఏవ్‌లో.. హైదరాబాద్ యువకుడిపై దుండగులు కాల్పులు ఈ ఘటనలో చైతన్యపురికి చెందిన రవితేజ అనే యువకుడు మృతి అతడి మరణవార్త విని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబసభ్యులు

మెడికల్ కాలేజీ విద్యార్థి ఆత్మహత్య 

అమ్మా, నాన్న క్షమించండి.. బతకాలంటే భయమేస్తోంది అంటూ మెడికల్ కాలేజీ విద్యార్థి ఆత్మహత్య విజయనగరం – నెల్లిమర్ల మిమ్స్ మెడికల్ కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి సాయి మణిదీప్ (24) డాడీ, అమ్మ, ...

కోల్‌కతా వైద్యురాలి హత్యాచారం కేసు నేడు శిక్ష కరారు

కోల్‌కతా వైద్యురాలి హత్యాచారం కేసు నిందితుడు సంజయ్‌ రాయ్‌కు నేడు శిక్ష ఖరారు ఇప్పటికే సంజయ్‌ను దోషిగా తేల్చిన కోల్‌కతా కోర్టు

మైనింగ్ వద్దు అన్నందుకు రైతులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు

మందు డబ్బులతో రోడ్డెక్కిన మహిళా రైతులు నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం మైలారం గ్రామంలో గ్రామస్తులను, రైతులని అక్రమంగా అరెస్టు చేసిన పోలీసులు పోలీసులు గ్రామానికి రాకుండా ముళ్ళకంచ ఏర్పాటు చేసిన ...