క్రైమ్
అక్రమంగా ఇసుక, ఎర్రమట్టి రవాణా చేస్తున్నా వారిపైన జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు.- జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి
టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు, SI ప్రశాంత్ వర్ధన్ మరియు టీం అధికారులు జిల్లాలో అక్రమంగా ఇసుక, ఎర్రమట్టి రవాణా చేస్తున్నా 8 మందిని అదుపులోకి తీసుకోని మూడు ఇసుక ట్రాక్టర్లు, ఎర్రమట్టి ...
పోలీస్ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత దామోదర్ మృతి
చత్తిస్ ఘడ్ బీజాపూర్ జిల్లా పూజారి కంకేర్ మారేడు బాక అడవుల్లో నిన్న జరిగిన ఎదురు కాల్పుల్లో తెలంగాణకు చెందిన మావోయిస్టు కీలక నేత మృతి చెందాడు. మావోయిస్టు తెలంగాణ కమిటీ కార్యదర్శి ...
ట్రైనీ వైద్యురాలు హత్య కేసులో నిండుతుడికి మరణ శిక్షా?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతాలో ఆర్జీకర్ ఆస్పత్రి వైద్యురా లిపై హత్యాచార కేసులో బంగాల్లోని సీల్దా కోర్టు శనివారం తీర్పు వెలువరించనుంది. గత ఏడాది ఆగస్టు 9న ఈ హత్యాచార ఘటన జరగ్గా, ...
అప్పుల బాధతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న వృద్ధ దంపతులు
అప్పుల బాధతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న వృద్ధ దంపతులు ఖమ్మం – సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామ శివారులోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న వృద్ధ దంపతులు ఆర్థిక ఇబ్బందులతో చెరువులోకి ...
హైదరాబాద్ హబ్సిగూడలో విషాదం
హైదరాబాద్ హబ్సిగూడలో విషాదం చోటు చేసుకుంది. నాచారం పోలీస్ స్టేషన్ పరిధి హబ్సిగూడ సైంటిస్ట్ కాలనీలో కరెంట్ షాక్ తో ఇద్దరు కూలీలు మృతి చెందిన విషాద సంఘటన చోటు చేసుకుంది.ఓ చిట్ఫండ్ ...
రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటుడు మృతి
సినీ ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం నెలకొంది. శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో హిందీ సీరియల్ నటుడు అమన్ జైస్వాల్ ప్రాణాలు కోల్పో యాడు. అతని వయస్సు 23 సంవత్సరాలు. అమన్ ...
లంచం తీసుకుంటూ ఆర్.ఐ శ్యామ్ సుందర్ నాయక్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.
నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం డిండి మండలంలో లంచం తీసుకుంటూ ఆర్.ఐ శ్యామ్ సుందర్ నాయక్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. డిండి మండలం చెరుకుపల్లి గ్రామం పడమడి తండాకు చెందిన లబ్ధిదారు నుండి ...
నాసిరకం రోడ్లు నిర్మిస్తే నాన్ బెయిలబుల్ కేసు
నాసిరకం రోడ్ల నిర్మాణాన్ని నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణించాలి.. రోడ్డు కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు, సంబంధిత రాయితీదారులను ఇందుకు బాధ్యులను చేసి వారిని జైలుకు పంపించాలి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.
యూపీలోని ప్రభుత్వ పాఠశాలలో పాకిస్థానీ మహిళ టీచర్!
ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఫతేగంజ్ పశ్చిమ ప్రాంతంలోని మాధోపూర్ ప్రైమరీ స్కూల్లో అసిస్టెంట్ టీచర్గా పనిచేస్తున్న ఓ మహిళ నకిలీ పత్రాలు బయటపడ్డాయి. నకిలీ నివాస ...
అప్పు ఎలా తీర్చాలో తెలియక.. ప్రభుత్వ సాయం అందక యువరైతు ఆత్మహత్య
మెదక్ – కౌడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పల్లె కృష్ణ (23) అక్క పెళ్లికి తెలిసినవారి దగ్గర అప్పు చేశాడు.. ఆ అప్పు తీర్చడానికి తనకున్న 1.02 ఎకరాల పాలంలో వ్యవసాయం చేయడానికి ...