క్రైమ్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

భారాస నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గచ్చిబౌలి, కోకాపేటలోని వారి నివాసాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్టు నేపథ్యంలో ఆందోళనలు జరగకుండా ...

చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు

పతంగులు ఎగురవేసే వారు చైనా మాంజాను ఉపయోగిస్తే గుర్తించి ఎక్కడి నుంచి కొనుగోలు చేశారో తెలుసుకుని చర్యలు తీసుకోవాలని సోమవారం జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ కె. వెంకటేశ్వరరెడ్డి సూచించారు. సిబ్బంది ఎక్కడైనా చైనా మాంజా ...

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, మరొకరికి గాయాలు

కాకినాడ పరిధిలోని ఏలేశ్వరంలో సంక్రాంతి నాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా షాప్‌లోకి స్పోర్ట్స్ బైక్ దూసుకుపోయింది. బైక్ అదుపు తప్పి యర్ర అబ్బాయి (26) అక్కడికక్కడే మృతి చెందగా.. ...

ఖమ్మంలో సీక్రెట్‌గా కోడి పందాలు.. కనిపెట్టేందుకు పోలీసుల సూపర్ ఐడియా..!

సంక్రాంతి పండుగ అంటే.. రంగురంగుల ముగ్గులు, రకరకాల పిండి వంటలు, గంగిరెద్దులు, హరిదాసులే కాదు.. జోరుగా సాగే కోడి పందేలు కూడా. ఈ కోడి పందాలు ఎక్కువగా ఏపీలో జరరనుండగా.. తెలంగాణ బోర్డర్ ...

పందెం ద్వారక కూల్చివేత

పందెం ద్వారక కూల్చివేత. గుజరాత్ బిజెపి ప్రభుత్వ అధికారులు శ్రీ కృష్ణ నగరం, బెట్ ద్వారకలో శాంతియుతంగా నిర్మించిన 200 అక్రమ నివాస భవనాలు & 3 ‘మత నిర్మాణాలను’ కూల్చివేశారు.

బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ 

బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్. 10 టీవీ ఆఫీసులో ఇంటర్వ్యూ ముగించుకొని ఇంటికి వెళ్తుండగా 10టీవీ ఆఫీస్ కింద 35 మంది పోలీసులు వచ్చి అరెస్టు చేశారు

తిరుమల ఘాట్లో రోడ్డు ప్రమాదం 

తిరుమలలో భక్తులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. తిరుమల రెండో ఘట్ రోడ్డు వద్ద బస్సు అదుపుత్పి డివైడర్ ను ఢీకొట్టింది. ప్రమాదంలో పలువురి భక్తులకు గాయాలయ్యాయి. క్రాష్ బారియర్ ...

పోలీసులా లేక వీధి రౌడీలా!..?

కారులో ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన పోలీసులు ఓ వైపు నిందితులకు రాచ మర్యాదలు.. మరోవైపు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని కారులో రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్తున్న వైనం భువనగిరిలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ...

తిరుపతి లడ్డూ కౌంటర్‌లో అగ్నిప్రమాదం

 తిరుమలలో అపశృతి చోటు చేసుకుంది. తిరుమలలోని లడ్డూ పంపిణీ కౌంటర్‌లో సోమవారంనాడు స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 47 వ కౌంటర్‌లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి.భక్తులు భయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే ...

దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు

విక్టరీ వెంకటేష్ తన రాబోయే చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ 14 జనవరి 2025న విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. ఈలోగా, ఫిల్మ్ నగర్‌లోని డెక్కన్ కిచెన్ హోటల్‌ను కూల్చివేసినందుకు వెంకటేష్ మరియు అతని కుటుంబ ...