క్రైమ్

రెండున్నర కోట్ల విలువగల నగలను చోరీచేసిన దొంగలు

ఏపీలోని ఏలూరు జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. నగర కేంద్రంలోని వన్‌టౌన్‌ ప్రాంతానికి చెందిన మానేపల్లి మారుతీ రఘురామ్‌ మెయిన్‌బజార్‌లో లోకేశ్వరి జ్యూయలర్స్‌ అండ్‌ బ్యాంకర్స్‌ షాపు అనే షాపు ఉంది. ఆ ...

భర్తను రోకలి బండతో కొట్టి చంపిన ఇద్దరు భార్యలు

సూర్యాపేట – చివ్వెంల మండలం గుర్రంతండాలో భర్తను రోకలి బండతో కొట్టి చంపిన ఇద్దరు భార్యలు ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఘటన స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకుని హుటాహుటిన ఘటన స్థలానికి ...

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టులు మృతి 

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టులు మృతి భూపాలపట్నం, మద్దేడు ప్రాంతాల్లో ఆపరేషన్ చేపట్టిన క్రమంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు  ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి  ఘటనాస్థలిలో పెద్దఎత్తున ఆయుధాలు ...

సంగారెడ్డి శాంతినగర్ లో యువకుడి దారుణ హత్య

సంగారెడ్డి శాంతినగర్ లో యువకుడి దారుణ హత్య లారీ డ్రైవర్ గా పని చేస్తున్న సమీర్(27) ని కత్తితో నరికి హత్య చేసిన దుండగులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

ఊర్లోకి వెళ్లే ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలి.

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుతో రద్దీతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా పోలీసులు ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేశారు. రద్దీని అవకాశంగా తీసుకుని దొంగతనాలకు పాల్పడే ఘటనలు ...

తిరుమల బాలాజీనగర్ వినాయక ఆలయంలో చోరి

తిరుమలలో టీటీడీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం చూపించాడు. ఏకంగా శ్రీవారి హుండీలోనే దొంగతనానికి పాల్పడ్డాడు. ఆదివారం ( జనవరి 12, 2025 ) శ్రీవారి హుండీలోని 100 గ్రాముల గోల్డ్ బిస్కెట్ ...

రాజేంద్రనగర్‌లో చిరుత పులి కలకలం

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయానికి మార్నింగ్ వాక్‌కు వెళ్లిన పలువురికి చిరుత కనిపించింది. దీంతో వారు భయబ్రాంతులకు గురయ్యారు. చిరుత ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్దకు ...

షార్ట్ సర్క్యూట్ తో కారు దగ్ధం

షార్టు సర్క్యూట్ తో కారు దగ్ధమైన ఘటన బూర్గంపాడు మండల పరిధిలోని చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు మోరంపల్లి బంజర గ్రామానికి చెందిన మూల వెంకటరమణా రెడ్డి అనే వ్యక్తి తన ...

రూ. 6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో కారు డ్రైవర్ పరార్!

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తూ రూ. 6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో కారు డ్రైవర్ పరార్! చిల్లకల్లు సమీపంలో టీ తాగేందుకు ఆగగా కారుతో డ్రైవర్ పరార్ నందిగామ అడ్డరోడ్డులో కారును ...

జనగామ జిల్లా కేంద్రంలో దారుణం.

జనగామ జిల్లా కేంద్రంలో దారుణం.. జిల్లా కేంద్రంలోని వినాయక బార్ వెనకలో వ్యక్తిని బండరాయితో కొట్టి చంపి నిప్పంటించిన దుండగులు.. మృతుడు రైల్వే స్టేషన్ లో కోతితో జీవనం సాగిస్తున్న వెంకన్న అనే ...