క్రైమ్

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ మర్డర్ కేసులో మరో ట్విస్ట్..

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ మర్డర్ కేసులో మరో ట్విస్ట్ చూసింది. 2018 లో మిర్యాలగూడ లో ప్రణయ్ హత్య…. ప్రధాన నిందితుడు సుభాష్ శర్మ బెయిల్ మంజూరు కోసం నకిలీ షూరిటీలు….. ...

సెల్ ఫోన్ టవర్ కు ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ఖమ్మం : ఉరేసుకొని ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రూరల్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన రోహిణి కుమార్(34) ఖమ్మం మండలం పల్లెగూడెంలో ఇటుక ...

లాస్ ఏంజెల్స్‌లో అగ్నిప్రమాదం.. రూ.300 కోట్ల విలువైన భవనం దగ్ధం..!!

లాస్ ఏంజెల్స్‌లో అగ్నిప్రమాదం.. రూ.300 కోట్ల విలువైన భవనం దగ్ధం..!! అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో అగ్ని దావానంలా వ్యాపిస్తోంది. అడవిలో మంటలు చెలరేగి క్రమంగా రాష్ట్రంలోకి అడుగు పెట్టి బీభత్సం సృష్టిస్తోంది. ఈ ...

లాస్ ఏంజెల్స్ : అగ్ని ప్రళయం.. అంతా బూడిద..!!

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో కార్చిచ్చు విధ్వంసం కొనసాగుతోంది. ఏదీ మిగలకుండా అన్నీ అగ్నికి ఆహుతైపోతున్నాయి. USలోని చాలామంది సంపన్నులు LAలోనే నివాసముంటారు. పారిస్ హిల్టన్, బిల్లీ క్రిస్టల్, ఆడమ్ బ్రాడీ, జేమ్స్ ...

గల్లంతైన ఐదుగురిలో ఒక యువకుని మృతదేహం వెలికితీత..!!

సిద్దిపేట – కొండపోచమ్మ సాగర్ లో సెల్ఫీ కోసం దిగి గళ్లంతై మృతి చెందిన ఐదుగురిలో ఒక యువకుని శవాన్ని వెలికి తీసారు. సిద్దిపేట జిల్లాలోని మర్కుల్ మండలంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ లో ...

తిరుపతి ద్విచక్ర వాహనం పై చిరుత దాడి. 

తిరుపతి ద్విచక్ర వాహనం పై చిరుత దాడి.  అలిపిరి చెర్లోపల్లి మార్గంలో సైన్స్ సెంటర్ సమీపంలో ఘటన.  శనివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనం వెళుతున్న ముని కుమార్ పై ఒక్కసారిగా చిరుత దాడి.అదే ...

చైనా మంజా ను ఉపయోగిస్తే కఠినమైన చర్యలు. – టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, ఆంజనేయులు.

జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీస్ అధికారులు తాండూరు పట్టణంలోని గాలిపటాలు అమ్మే దుకాణంపై దాడి చేసి షాపు యజమాని సచిన్ నుండి సుమారు రూ.6,400/- రూపాయల విలువ గల 32 ప్యాకెట్ల, ప్రభత్వ నిషేధిత ...

బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌పై కాంగ్రెస్ NSUI నాయకుల దాడి

బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌పై కాంగ్రెస్ NSUI నాయకుల దాడి పోలీసుల సమక్షంలోనే దాడులు.. రాష్ట్రంలో గాడి తప్పిన లా అండ్ ఆర్డర్.. యదేచ్ఛగా కాంగ్రెస్ నాయకుల దాడులు మొన్న నాంపల్లి ...

బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌పై కాంగ్రెస్ NSUI నాయకుల దాడి

బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌పై కాంగ్రెస్ NSUI నాయకుల దాడి పోలీసుల సమక్షంలోనే దాడులు.. చోద్యం చూస్తున్న పోలీసులు రాష్ట్రంలో గాడి తప్పిన లా అండ్ ఆర్డర్.. యదేచ్ఛగా కాంగ్రెస్ నాయకుల ...

బిగ్ బ్రేకింగ్ న్యూస్. కొండపోచమ్మ సాగర్లో సెల్ఫీ కోసం ఏడుగురు దిగగా మునిగి ఐదుగురు యువకుల మృతి 

హైదరాబాద్ ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన వారని సమాచారం మొత్తం ఏడుగురు గల్లంతు కాగా బయటపడ్డ ఇద్దరు కొండపోచమ్మ రిజర్వాయర్లో చనిపోయిన ఐదుగురు యువకుల వివరాలు 1. దనుష్ s/o నర్సింగ్, వయస్సు 20 ...