క్రైమ్

దారుణం: అథ్లెట్పై 60మంది లైంగిక వేధింపులు

కేరళలో దారుణ ఘటన జరిగింది. అథ్లెట్గా ఉన్న ఓ బాలిక(18)పై ఐదేళ్ల పాటు 60మందికి పైగా మృగాళ్లు లైంగిక అకృత్యాలకు పాల్పడ్డారు. శిశు సంక్షేమ కమిటీ ముందు ఆమె తాజాగా తన గోడును ...

కరీంనగర్‌లో డీజిల్ దొంగలు

కరీంనగర్‌లో డీజిల్ దొంగలు బొమ్మకల్ శివారులో డీజిల్ దొంగలను పట్టుకొని కట్టేసి కొట్టిన లారీ యజమానులు

పట్టపగలు యువకుడి దారుణ హత్య (వీడియో)

మహారాష్ట్రలోని జలగావ్ జిల్లా భూసావల్ నగరంలో శుక్రవారం దారుణం జరిగింది. అమర్‌దీప్ టాకీస్ హోటల్‌లో తెహ్రీమ్ నాసిర్ షేక్ అనే యువకుడు టీ తాగుతున్నాడు. ఆ సమయంలో నలుగురు దుండగులు తుపాకులతో అక్కడకు ...

సీసీ ఫుటేజ్.. గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి

గుజరాత్ – అహ్మదాబాద్‌లో మూడో తరగతి విద్యార్థిని గార్గి(8) క్లాస్‌కి వెళ్తుండగా అస్వస్థతకు గురైంది అయితే అక్కడే ఉన్న చైర్‌లో కూర్చున్న ఆమె అలాగే కుప్పకూలిపోయి మృతిచెందింది…

సూపరింటెండెంట్ అనుమానమే నిజమైంది.. భోపాల్ సెంట్రల్ జైల్లో దొరికిన చైనా డ్రోన్ అతడిదేనట!

కరుడుగట్టిన నేరస్థులు, ఉగ్రవాదులు ఉండే భోపాల్ సెంట్రల్ జైల్లో బుధవారం రోజు చైనాకు చెందిన ఓ డ్రోన్ లభ్యం కావడం అందరికీ తెలిసిన విషయమే. అయితే ముందుగా డ్రోన్ చూసి అంతా భయాందోళనకు ...

గ్రామీణ మండలం తక్కలపల్లి అనంతరం మధ్య ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.

 గ్రామీణ మండలం తక్కలపల్లి అనంతరం మధ్య ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం… రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ముగ్గురు మృతి చెందారు… ఈ ప్రమాదంలో జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ కు ...

రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకుల స్పాట్ డెడ్

పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. యువకులు పెద్దపల్లికి వస్తున్న తరుణంలో బులోరా వాహనం ద్విచక్రవాహాన్ని ఢీకొట్టడంతో ఇద్దరి యువకులు అక్కడికక్కడే మృతి ...

భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లందుమైనార్టీ గురుకుల పాఠశాలలో ఏసీబీ దాడులు

రూ.2000 లంచం తీసుకుంటూ ఉండగా మైనార్టీ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణ,అటెండర్ రామకృష్ణని పట్టుకున్న ఏసీబీ అధికారులు. అదే పాఠశాల అవుట్ సోర్సింగ్ టీచర్ వద్ద రూ.2000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ...

రాజన్న జిల్లాలో బాలిక కిడ్నాప్! ఇలాంటి ఆధారాలు లేకున్నా చాకచక్యంతో కేసును చేదించిన పోలీసులు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన బాలిక కిడ్నాప్‌ కేసు సుఖాంతమైంది. బాలిక కిడ్నాప్‌ కేసు ఎలాంటి ఆధారాలు లేకపోయినా సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.  శుక్రవారం సిరిసిల్లలో ...

కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా గుట్టు రట్టు

తేదీ 09.01.20 నాడు మధ్యాహ్నం అందాజ 03:00 గంటల సమయంలో గద్వాల సబ్-ఇన్స్ పెక్టర్ శ్రీ. కళ్యాణ్ కుమార్ కి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు తన సిబ్బంది మరియు గద్వాల పట్టణ ...