క్రైమ్

రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ దుర్మరణం

బాపట్ల జిల్లా: జాతీయ రహదారి 216 పై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్సై మేడిద సంపూర్ణ రావు దుర్మరణం చెందారు. చీరాలలో నివాసం ఉంటున్న ఏఆర్ ఎస్ఐ టూ ...

ఆగి ఉన్న లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నలుగురు మృతి..

హైదరాబాద్ ఖమ్మం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని బస్సు ఢీ కొట్టిన సంఘటన మండల పరిధిలోని ఐలాపురం వద్ద శుక్రవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ...

పేకాట స్థావరాలపైన జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు

  జిల్లా ఎస్పీ శ్రీ కె నారాయణ రెడ్డి, IPS ఆదేశాల మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు గారి ఆద్వర్యంలో జిల్లా లోని నవాబ్ పేట్ మరియు బషీరాబాద్ ...

ఫ్లాష్ ఫ్లాష్…..ఘోర రోడ్డు ప్రమాదం

ఫ్లాష్ ఫ్లాష్…..ఘోర రోడ్డు ప్రమాదం ఎనికెపాడు శివాలయం సెంటర్ తాడిగడప వంద అడుగుల రోడ్డు సర్కిల్ వద్ద ఈరోజు 12:30 గంటల సమయంలో రోడ్డు క్రాస్ చేస్తున్న మామ కోడలు ఇద్దరూ బైక్ ...

తిరుమల తొక్కిసలాట ఘటనలో ఆరుకు చేరిన మృతులు

తిరుమలలో నిన్న జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. మృతుల వివరాలు.. 1) లావణ్య స్వాతి(37) తాటిచెట్లపాలెం, విశాఖపట్నం 2) శాంతి (35) కంచరపాలెం, విశాఖపట్నం 3) రజని (47), ...

పుత్తియంగడి ఫెస్టివల్లో ఏనుగు బీభత్సం (వీడియో)

కేరళలోని మాలాపురంలో జరిగిన పుత్తియంగడి ఫెస్టివల్లో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన ఏనుగు ప్రజలపై దూసుకెళ్లింది. ఓ వ్యక్తిని తొండంతో లేపి విసిరేసింది. అదృష్టవశాత్తూ అతను ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనలో ...

తుంగతుర్తిలో జోరుగా సాగుతున్న అక్రమ ఇసుక దందా

నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని జాజిరెడ్డిగూడెం – వంగమర్తి వాగు నుంచి సాగుతున్న ఇసుక మాఫియా. ఎలాంటి అనుమతులు లేకుండా టిప్పర్లతో రాత్రి, పగలు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఇసుక మాఫియా. ఇసుకను ...

ఏసీబీ కార్యాలయంలో కొనసాగుతున్న కేటీఆర్ విచారణ

 కేటీఆర్ ను విచారిస్తున్న ముగ్గురు అధికారుల బృందం..ఏసీబీ లైబ్రరీ రూంలో కూర్చొని విచారణను చూస్తున్న లాయర్.. విచారణను పర్యవేక్షిస్తున్న ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి..

మహిళ ఆత్మహత్యాయత్నం

భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం ఎలేకేశ్వరం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు మళ్ళీ నెలకొన్నాయి. గత మూడు రోజులుగా ప్రాజెక్టు కెనాల్ కాలువ పనులను రైతులు అడ్డుకుంటున్నారు. బుధవారం రైతులు పనులను అడ్డుకునే ప్రయత్నం ...

పెళ్లి రోజునాడే దంపతుల ఆత్మహత్య.. ఎలా ఒక్కటయ్యారో అలాగే భూమిలో కలిసిపోయారు

పెళ్లి జరిగి 28 సంవత్సరాలు అవుతోంది. ప్రతీ ఏడులాగే పెళ్లి రోజు నాడు వారిద్దరూ చాలా సంతోషంగా ఉంటారని అంతా భావించారు. కానీ వారి ఊహలకు అందనంత దూరానికి చేరుకుని ఆ జంట ...