క్రైమ్
తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుకు చేరిన మృతుల సంఖ్య. వీడియో
తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుకు చేరిన మృతుల సంఖ్య తొక్కిసలాట తీవ్రత ఎక్కువగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం
అక్రమంగా 154 డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన సబ్ రిజిస్టర్.
అక్రమంగా 154 డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన సబ్ రిజిస్టర్. యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక వెంచర్ కి సంబంధించిన 154 డాక్యుమెంట్స్ నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేస్తూ దొరికిన ...
చెరువులో పడి వ్యక్తి మృతి
బహిర్భూమికని వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. ఈ ఘటన మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దాసరిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దాసరిపల్లి గ్రామంలో ...
కేటీఆర్ వెంట న్యాయవాదిని తీసుకెళ్లేందుకు హైకోర్టు అనుమతి
ఫార్ములా ఈ కార్ రేస్ లో ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు తన వెంట న్యాయవాదులను అనుమతించాలని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ ను పరిశీలించిన న్యాయమూర్తి ...
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఏకకాలంలో 12 చోట్ల ఐటీ అధికారుల సోదాలు
నరేంద్ర మోడీ ప్రిన్సిపల్ సెక్రటరీ అల్లుడు పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న హన్సిత, అనిల్ కుమార్ అనే వ్యక్తులు. రూ.100 కోట్లకు పైగా వసూలు చేసిన హన్సిత, అనిల్. ప్రభుత్వ పనుల పేరిట పలు ...
డివైడర్ను ఢీకొట్టిన ఆటో ట్రాలీ.. 13 మంది వ్యవసాయ కూలీలకు గాయాలు
కరీంనగర్ – హుజురాబాద్ మండలం ధర్మరాజుపల్లి గ్రామ స్టేజి వద్ద డివైడర్ను ఢీకొట్టిన ఆటో ట్రాలీ. 13 మంది వ్యవసాయ కూలీలకు గాయాలు.. హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలింపు. కందుగుల గ్రామం నుంచి ...
అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి
కరీంనగర్ – హుజురాబాద్ మండలం మాందాడి పల్లిలో వరంగల్ – కరీంనగర్ జాతీయ రహదారిపై అదుపుతప్పి చెట్టుకు డీకొట్టిన లారీ. లారీ క్యాబిన్లో ఇరుక్కుని క్లీనర్ మృతి.. డ్రైవర్ను బయటకు తీసిన స్థానికులు, ...
పట్టపగలు దొంగతనం చేస్తూ దొరికిన దొంగ.. దేహశుద్ధి చేసిన జనం
పట్టపగలు దొంగతనం చేస్తూ దొరికిన దొంగ.. దేహశుద్ధి చేసిన జనం. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని శ్రీరంగాపురంలో వడ్ల వ్యాపారి నుండి 70 వేల రూపాయలు బ్యాగ్ లాక్కొని పరారైన దొంగ. గోపిరెడ్డి ...
ప్రభుత్వ వసతిగృహంలో విద్యార్థులపై దాడి చేసిన తోటి విద్యార్థులు
సంగారెడ్డి – పటాన్చెరులోని ఓ ప్రభుత్వ బాలుర వసతిగృహంలో విద్యార్థులపై దాడి చేసిన తోటి విద్యార్థులు. వసతిగృహంలో నిద్రిస్తున్న తొమ్మిదో తరగతి విద్యార్థులపై అర్ధరాత్రి కొందరు కరెంటు సరఫరా ఆపేసి దాడి. గాయాలకు ...
గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి
కర్ణాటక – చామరాజనగర్లోని సెయింట్ ఫ్రాన్సిస్ స్కూళ్లో చదువుతున్న 3వ తరగతి విద్యార్థిని గుండెపోటుతో మృతి. పాఠశాలలో ఒక్కసారిగా కుప్పకూలిన విద్యార్థిని.. ఆసుపత్రికి తరలించిన సిబ్బంది. అప్పటికే మృతి చెందినట్లు తెలిపిన వైద్యులు