క్రైమ్

యాదాద్రి జిల్లా పెద్దకందుకూరులో భారీ పేలుడు 

ప్రీమియర్ ఎక్సప్లొజివ్ కంపెనీలో పేలుడు. 8 మంది కార్మికులకు తీవ్ర గాయాలు. ఇద్దరి పరిస్థితి విషమం, ఆసుపత్రికి తరలింపు.  భయంతో పరుగులు తీసిన కార్మికులు.  యాదాద్రి జిల్లా పెద్దకందుకూరు ప్రీమియర్ ఎక్సప్లొజివ్ కంపెనీలో ...

కోకాపేట్ NIO POLIS అగ్ని ప్రమాదం

రంగారెడ్డి: కోకాపేట్ NIO POLIS అగ్ని ప్రమాదం. మై హోమ్ గ్రూప్స్ అపార్ట్మెంట్ లో చెలరేగిన మంటలు.  నిర్మాణం లో ఉన్న బిల్డింగ్ లో మంటలు…షాక్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం. హుటాహుటిన ...

ఫార్ములా-ఈ రెస్ కేసులో ముగ్గురికి నోటీసులు జారీ చేసిన ఏసీబీ 

ఫార్ములా-ఈ రెస్ కేసులో ముగ్గురికి నోటీసులు జారీ చేసిన ఏసీబీ. కేటీఆర్‌ను జనవరి 6న, అరవింద్ కుమార్‌ను జనవరి 8న, బీఎల్ఎన్ రెడ్డిని జనవరి 10న, తమ ఎదుట హాజరుకావాలని నోటీసులో పేర్కొన్న ...

చైనా మాంజా అమ్మితే కఠిన చర్యలు : జిల్లా ఎస్పీ డి.జానకి

మహబూబ్ నగర్: ప్రభుత్వం నిషేధించిన గాలిపటం ‘చైనా మాంజా’ ను జిల్లాలో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డి.జానకి హెచ్చరించారు. చైనా మాంజా మనుషులతో పాటు పక్షులకు ప్రమాదం పొంచి ...

హాస్టల్‌కు ఆలస్యంగా వచ్చారని తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేసిన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్

రంగారెడ్డి – కొందుర్గు ఎస్సీ గురుకుల పాఠశాలలో హాస్టల్‌కు విద్యార్థులు ఆలస్యంగా వచ్చారంటూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేసిన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థులు క్రిస్మస్ పండగ కోసం సొంత ...

పోలీసుల వేధింపులు తట్టుకోలేక హుజూర్‌ నగర్ పోలీస్ స్టేషన్ ముందు యువకుడి ఆత్మహత్యాయత్నం

సూర్యాపేట జిల్లా హుజూర్‌ నగర్ పీఎస్ పరిధిలో రైతు వేదికలో ఎల్ఈడీ లైట్లు పోయాయని, చేయని దొంగతనాన్ని మీద వేసి ఊదరి గోపి అనే యువకుడిని వేధింపులకు గురి చేసిన పోలీసులు. మూడు ...

చైనాలో మరో కొత్త వైరస్ మహమ్మారి!

కోవిడ్ మహమ్మారి ఐదేళ్ల తర్వాత చైనా కొత్త HMPV ‘మిస్టరీ’ వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతోంది. 2024 డిసెంబర్ 31న నమోదైన తొలి వైరస్ కేసు. శీతాకాలం సమీపిస్తున్న కొద్దీ HMPV(Human metapneumovirus) కారణంగా ...

బాత్రూంలో వీడియోల చిత్రీకరణ ఇష్యూ… సీఎంఆర్ కాలేజీకి మూడు రోజులు సెలవు

ఈ కేసులో ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పన్నెండు సెల్‌ఫోన్లు స్వాధీనం… వేలిముద్రల సేకరణ కాలేజీకి వచ్చి సమాచారం సేకరించిన మహిళా కమిషన్ కార్యదర్శి మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కండ్లకోయ సీఎంఆర్ కాలేజీకి ...

జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఘోర అగ్ని ప్రమాదం

జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మేడ్చల్ – దూలపల్లిలోని రిషిక కెమికల్ గోడౌన్లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు..పొగలు, మంటలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న స్థానికులు..ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది.

నిషేధిత చైనా మాంజాను అమ్మితే కఠిన చర్యలు : జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. చైనా మాంజా విక్రయాలపై జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. ...