క్రైమ్
50 వేలరూపాయలు లంచం తీసుకుంటూ ఏ సీ బి కి చిక్కిన సర్వేయర్.. మెరుగు వెంకటరత్నం
ప్రయోజనాలు: 50 వేలరూపాయలు లంచం తీసుకుంటూ ఏ సీ బి కి చిక్కిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల సర్వేయర్.. మెరుగు వెంకటరత్నం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లోని ...
బ్రేకింగ్ న్యూస్ కానిస్టేబుల్, హోంగార్డ్ లిక్కర్ దందా..
రాజేంద్ర నగర్, డిసెంబర్ 28 సమర శంఖమ్ :- కానిస్టేబుల్, హోంగార్డ్ లిక్కర్ దందా. • రూ.15 లక్షల డ్యూటీ ఫ్రీ లిక్కర్ సీజ్ • మూడు కార్లు స్వాధీనం• ఐదుగురిపై కేసు ...
మరియమ్మ హత్య కేసులో 34 మంది అరెస్టు
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వెలగపూడి గ్రామంలో 2020 డిసెంబర్ 27న జరిగిన మరియమ్మ హత్య కేసులో శుక్రవారం 34 మందిని పోలీసులు అరెస్టు చేశారు.తుళ్లూరు డిఎస్పీ టి.మురళీ కృష్ణ ఆధ్వర్యంలో ఈ ...
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమయాత్రలో రేవంత్ రెడ్డి
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమయాత్రలో రేవంత్ రెడ్డి
జర్నలిస్టులపై ఆగని దాడులు..
హైదరాబాద్, డిసెంబర్ 28 సమర శంఖమ్ :- భారతదేశంలోని జర్నలిస్టులు ఒక అనిశ్చిత వాతావరణంలో ప్రమాదకర పరిస్థితులలో పనిచేస్తున్నారు. తరచుగా జర్నలిస్టులు భద్రతా పరమైన ముప్పును ఎదుర్కొంటున్నారు “ఇండియా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ...
కామారెడ్డి బిక్కనూర్ కేసులో ట్విస్ట్..
కామారెడ్డి బిక్కనూర్ కేసులో ట్విస్ట్ శృతి ఆత్మహత్య చేసుకోవడానికి చెరువులో దూకడంతో.. శృతిని కాపాడడానికి చెరువులో దూకిన ఎస్సై సాయి కుమార్ మరియు ఆపరేటర్ నిఖిల్ కానిస్టేబుల్ శృతిని కాపాడే ప్రయత్నంలో ఇద్దరు ...
బ్రేకింగ్ న్యూస్….ఫార్ములా-ఈ-రేసింగ్ కేసులో ఈడీ నోటీసులు..
బ్రేకింగ్ న్యూస్….ఫార్ములా-ఈ-రేసింగ్ కేసులో ఈడీ నోటీసులు.. ___హైదరాబాద్, డిసెంబర్ 28_జనవరి 2,3 తేదీల్లో విచారణకు రావాలని ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డికి ఈడీ నోటీసులు ...
కాసేపట్లో ఏఐసీసీ కార్యాలయానికి మన్మోహన్ భౌతికకాయం
కాసేపట్లో ఏఐసీసీ కార్యాలయానికి మన్మోహన్ భౌతికకాయం. ఉ.9:30 వరకు AICC కార్యాలయంలో పార్థివదేహం. ఉ.11:45 గంటలకు మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు. నిగమ్బోధ్ ఘాట్లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు.
ఫార్ములా ఈకార్ రేసింగ్ కేసులో KTRకు ఈడీ నోటీసులు.
ఫార్ములా ఈకార్ రేసింగ్ కేసులో KTRకు ఈడీ నోటీసులు. జనవరి 7న ఈడీ విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు.
ప్రాణం తీసిన రెండు కుటుంబాల భూ వివాదం
భూపాలపల్లి జిల్లా: డిసెంబర్ 27 సమర శంఖమ్ :- రెండు కుటుంబాల భూ తగాదాల మధ్య జరిగిన గొడవలు ఒకరి ప్రాణం తీసాయి కాటారం మండల కేంద్రంలోని ఇప్పల గూడెం కుచెందిన డోంగిరి ...