క్రైమ్
బాలికపై అత్యాచారం కేసు…. వైద్య నివేదికలో షాకింగ్ సమాచారం
బాలికపై అత్యాచారం కేసు…. వైద్య నివేదికలో షాకింగ్ సమాచారం పూణేలోని స్వర్గేట్ డిపోలో 26 ఏళ్ల మహిళపై ఒక పేరుమోసిన నేరస్థుడు అత్యాచారం చేసిన దిగ్భ్రాంతికరమైన సంఘటన మంగళవారం (ఫిబ్రవరి 26) ఉదయం ...
NH-65లో రోడ్డు ప్రమాదం
NH-65లో రోడ్డు ప్రమాదం మంగళవారం రాత్రి బుధేరా సమీపంలోని NH-65లో గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో గర్భిణీ స్త్రీతో సహా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ...
శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన..
శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన.. శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన చేపట్టారు. శంషాబాద్ నుండి ప్రయాగ్ రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం సాంకేతిక సమస్యతో 3 గంటల ఆలస్యం . ఏదైనా ...
ఇండోనేషియాలో భారీ భూకంపం
ఇండోనేషియాలో భారీ భూకంపం సులవెసి ద్వీపంలో 6.1 తీవ్రతతో భూకంపం భూమికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం 2004లో సంభవించిన భూకంపం, సునామీలో 1.7 లక్షల మంది మృతి ఇండోనేషియాను మరోమారు ...
నేడు ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ విచారణ… తుది తీర్పు వచ్చే అవకాశం
నేడు ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ విచారణ… తుది తీర్పు వచ్చే అవకాశం నేడు 11:30 గంటలకు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై విచారణ గత విచారణలో ...
విద్యార్థి చెయ్యి విరిగేలా చితకబాదిన హాస్టల్ వార్డెన్
విద్యార్థి చెయ్యి విరిగేలా చితకబాదిన హాస్టల్ వార్డెన్ శుక్రవారం సంఘటన జరగగా, మూడు రోజులైనా తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వని వార్డెన్ అర్చన హన్మకొండ జిల్లా కేంద్రంలోని కాకాజీ కాలనీలో ఒకే కాంపౌండ్ లో ...
ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది కోసం కొనసాగుతున్న చర్యలు.
ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది కోసం కొనసాగుతున్న చర్యలు. టన్నెల్ లో చిక్కుకున్న 8 మందిని గుర్తించే ప్రక్రియ వేగవంతం “ఆక్వా ఐ” పరికరాన్ని టన్నెల్ లోకి పంపించిన నేవీ టన్నెల్ ...
పల్టీ కొట్టిన కారు.
అదుపు తప్పి పల్టీ కొట్టిన కారు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం పరిధిలో కడియాల కుంట గ్రామంలో నిన్న రాత్రి కారు అదుపు తప్ప పల్టీ కొట్టి వరి చేనులో దూసుకెళ్ళింది. ...
వరంగల్లో డాక్టర్ సుమంత్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో సంచలన విషయాలు
వరంగల్లో డాక్టర్ సుమంత్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో సంచలన విషయాలు ప్రియుడికి సుపారి ఇచ్చి భర్తను హత్యచేయించాలని చూసిన భార్య సంగారెడ్డిలో మర్డర్ ప్లానింగ్.. వరంగల్లో అటాక్ డాక్టర్ సుమంత్ రెడ్డి, ఫ్లోరాకి ...
పాకిస్థానీ టెర్రరిస్టు గ్రూపులు ఐసీసీ మెగా ఈవెంట్ ఛాంపియన్స్ ట్రోఫీని టార్గెట్ చేసినట్లు ఆ దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి.
పాకిస్థానీ టెర్రరిస్టు గ్రూపులు ఐసీసీ మెగా ఈవెంట్ ఛాంపియన్స్ ట్రోఫీని టార్గెట్ చేసినట్లు ఆ దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. పాకిస్థానీ టెర్రరిస్టు గ్రూపులు ప్రస్తుతం ఆ దేశంలో జరుగుతున్న ఐసీసీ మెగా ...