క్రైమ్

కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో భారీ చోరీ

కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో భారీ చోరీ కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్లో భారీ చోరీ జరిగింది. ప్రతాపవాడకు చెందిన రాఘవరెడ్డి ఇంట్లోకి ఆదివారం రాత్రి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. ఇంట్లో ఉన్న ...

ఢిల్లీ విమానాశ్రయంలో పాముల కలకలం

ఢిల్లీ విమానాశ్రయంలో పాముల కలకలం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్ శాఖ అధికారులు పెద్ద ఎత్తున పాములను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు ప్రయాణికులు బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ ...

ఏపీలో ఆగని బర్డ్ ప్లూ.. నాటు కోళ్లకు వైరస్!

ఏపీలో ఆగని బర్డ్ ప్లూ.. నాటు కోళ్లకు వైరస్! ఏపీలో బర్డ్ ప్లూ తీవ్ర కలకలం రేపుతోంది. గోదావరి జిల్లాలో ఇప్పటికే లక్షల సంఖ్యలో ఫారం కోళ్లు మృతి చెందాయి. అయితే ఇప్పుడు ...

కొడుకు మృతి.. తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య

కొడుకు మృతి.. తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య ఎదిగిన కొడుకు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఓ తండ్రి బలవంతంగా ఉసురు తీసుకున్నాడు. వరంగల్‌(D) దుగ్గొండి(M) స్వామిరావుపల్లికి చెందిన కూచన రాజ్యలక్ష్మి-రవి దంపతులకు శిరీష, ...

టన్నెల్ ప్రమాదం.. కొనసాగుతోన్న సహాయక చర్యలు

టన్నెల్ ప్రమాదం.. కొనసాగుతోన్న సహాయక చర్యలు ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 11 కి.మీ వరకు లోకో ట్రైన్‌లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెళ్లాయి. అక్కడి నుంచి 3 అడుగుల ...

నకిలీ సర్టిఫికెట్‌లతో ఉద్యోగం..ఇద్దరి అరెస్ట్

నకిలీ సర్టిఫికెట్‌లతో ఉద్యోగం..ఇద్దరి అరెస్ట్ గద్వాల, ఫిబ్రవరి 23, సమర శంఖం:- ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కోసం కేటుగాళ్లు అక్రమ మార్గాన ఫేక్ సర్టిఫికెట్ లు సృష్టించి చదువ కుండానే చదివినట్టు డిగ్రీ ...

మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం

మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం మిర్యాలగూడ, ఫిబ్రవరి 23, సమర శంఖం:- నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర ప్రమాదం సంభవించింది. ఆదివారం ఉదయం అద్దంకి నార్కట్ పల్లి బైపాస్ పై చింతపల్లి ఎక్స్ ...

తిరుపతి.వ్యపిచార గృహంపై పోలీసులు దాడి. 

తిరుపతి.వ్యపిచార గృహంపై పోలీసులు దాడి.  వ్యపిచారాన్ని నిర్వహించే ఆర్గనైజర్ లక్ష్మి, తోపాటు ఓ విటుడు , విటురాలిని అరెస్ట్. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయల వీధి ఎర్ర మిట్ట సందులో వ్యపిచారం ...

ప్రాణానికే ముప్పు.. కొండపల్లి మున్సిపాలిటీ లో కాలుష్యభూతం. 

ప్రాణానికే ముప్పు.. కొండపల్లి మున్సిపాలిటీ లో కాలుష్యభూతం. పీల్చే గాలి.. త్రాగే నీరు.. నడిచే నెల.. కాలుష్యం తో హై‘రణ’. బూడిదతో బేంబేలెత్తి పోతున్న నవ్యంధ్ర రాజధాని అమరావతి ‘కి‘ చేరువలో ఉన్న ...

నల్గొండ జిల్లాలో 7000 కోళ్లు మృతి.

నల్గొండ జిల్లాలో 7000 కోళ్లు మృతి. * కేతపల్లి మండల పరిధిలోని చెరుకుపల్లి గ్రామంలో బర్డ్ ఫ్లూ వ్యాధితో 7000 కోళ్లు మృతి * హైదరాబాద్ నుండి జోనల్ డాక్టర్లు వచ్చి పలుమార్లు ...