క్రైమ్
విద్యార్థినికి తీవ్ర గాయాలు
విద్యార్థినికి తీవ్ర గాయాలు ప్రకాశం జిల్లా టంగుటూరులోని గురుకుల పాఠశాలలో గురువారం వేడి పాలు మీద పడి 5వ తరగతి విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. గాయపడ్డ విద్యార్థిని ని స్థానిక ఆసుపత్రికి తరలించి ...
ఆరిజోనా రాష్ట్రంలో ఢీకొన్న రెండు చిన్న విమానాలు ప్రమాదంలో ఇద్దరి మృతి
ఆరిజోనా రాష్ట్రంలో ఢీకొన్న రెండు చిన్న విమానాలు ప్రమాదంలో ఇద్దరి మృతి అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత నెల 31న ల్యాండ్ అవుతున్న ఓ విమానాన్ని హెలికాప్టర్ ఢీకొన్న ...
12 ఏళ్ళ బాలికపై పలుమార్లు అత్యాచారం
12 ఏళ్ళ బాలికపై పలుమార్లు అత్యాచారం రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్కడ ఓ 12 ఏళ్ళ బాలికపై ఒక యువకుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ...
అంతర్ జిల్లా దొంగ అరెస్టు.. రూ.11 లక్షల విలువైన నగలు స్వాధీనం
అంతర్ జిల్లా దొంగ అరెస్టు.. రూ.11 లక్షల విలువైన నగలు స్వాధీనం అంతర్ జిల్లా దొంగను అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు మెట్ పల్లి సిఐ నిరంజన్ రెడ్డి బుధవారం తెలిపారు. ...
రాజలింగమూర్తి హత్యను ఖండించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
రాజలింగమూర్తి హత్యను ఖండించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమంటూ కేసు వేసిన రాజలింగమూర్తి హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యను తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి ...
హైడ్రాపై తిరగబడ్డ రియల్టర్స్
హైడ్రాపై తిరగబడ్డ రియల్టర్స్ తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చావాలా బ్రతకాలా? హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యాఖ్యలపై రియల్టర్స్ అసోసియేషన్ సీరియస్ ఫార్మ్ ల్యాండ్స్ కొనొద్దు అని ప్రజలకు చెప్పే అధికారం హైడ్రాకు ...
పేకాట స్థావరం పై పోత్కపల్లి పోలీసుల దాడి
పేకాట స్థావరం పై పోత్కపల్లి పోలీసుల దాడి ఇదే నిజం ఓదెల ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓదెల గ్రామ శివారు హరిపురం రోడ్డు వైపు కొంతమంది వ్యక్తులు కలసి ...
నిస్సహాయ స్థితి లో పడి వున్న గుర్తు తెలియని వయో వృద్ధుడు.
నిస్సహాయ స్థితి లో పడి వున్న గుర్తు తెలియని వయో వృద్ధుడు. పెద్దపల్లి జిల్లా సంక్షేమ శాఖ అధికారి వేణు గోపాల్ ఆదేశాల మేరకు పెద్దపల్లి రైల్వేస్టేషన్ దగ్గర ఒక గుర్తు తెలియని ...
రాజ లింగమూర్తి హత్యపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే
రాజ లింగమూర్తి హత్యపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే భూపాలపల్లి: మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి భారాస ప్రభుత్వమే కారణమంటూ.. రాజ లింగమూర్తి హత్య భారాసకు అంటగట్టేందుకు యత్నిస్తున్నారన్నారు. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు బాధాకరం.. నేనే ...
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారులు
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారులు తెలంగాణలో వేర్వేరు ఘటనలలో లంచం తీసుకుంటూ పోలీస్, అటవీ శాఖల అధికారులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. ఓ కేసులో నిందితుడుగా ఉన్న ...