రాశిఫలాలు

దేవాలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రజా ప్రభుత్వం పెద్దపీట

చింతపల్లి మండలం మాల్ వెంకటేశ్వర్ నగర్ లోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో ఉన్న శ్రీ సంతోషిమాత పుష్కర వార్షికోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చైర్మన్. ...

తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంబం 

తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంబం

అన్నవరం వెళ్లే భక్తులకు తీపికబురు!

కాకినాడ జిల్లా అన్నవరంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో నగదు రహిత సేవలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు రిసెప్షన్‌ కార్యాలయం, పశ్చిమరాజగోపురం దగ్గర కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో సుబ్బరావు తెలిపారు. ...

నేటి నుంచి శబరిమలలో అయ్యప్ప దర్శనం

మండల పూజ అనంతరం డిసెంబర్ 26న మూసివేసిన శబరిమల ఆలయం నేడు తిరిగి తెరుచు కోనుంది. సాయంత్రం 4 గంటలకు సంప్రదాయ పూజలు నిర్వహించిన తర్వాత స్వామి దర్శనం కల్పించనున్నారు. సంక్రాంతి సందర్భంగా ...

ఈ రోజు సోమావతి అమావాస్య

ప్రత్యేకత మీ కోసం: సమర శంఖమ్ :- సోమవారం రోజున అమావాస్య వస్తే దానిని సోమావతీ అమావాస్యగా పేర్కొంటారు. పంచాంగాల్లో అమాసోమవార వ్రతం అని పేర్కొంటారు. సోమవారం శివభక్తులకు ముఖ్యమైనది. అమావాస్యతో కూడిన ...

శ్రీశైలంలో ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.

శ్రీశైలంలో ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించ‌నున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు వేలాది మంది భక్తులు పాదయాత్రతో శ్రీశైలం చేరుకుంటారు. శివదీక్ష భక్తులతో పాటు సాధారణ భక్తులు ...

నేడు శని త్రయోదశి

శని త్రయోదశి అంటే చాలామందికి తెలియదు. ఆ రోజు అభిషేకం చేస్తే ఎంతోమంచిదని పెద్దలు చెబుతుంటారు. అయితే ఎలాంటి అభిషేకాలు చేయాలి.. ఎలా చేయాలి.. తెలుసుకుందామా…? శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. ...

అయ్యప్ప

అయ్యప్ప ఆలయంలో అన్నసంతర్పణ కార్యక్రమం

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప దేవాలయంలో బుధవారం రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముత్యపు యశ్నా ముత్యం సిద్దయ్య మనమరాలు, కీర్తిశేషులు కస్తూరి రాజలింగం జ్ఞాపకార్థం అన్నదాతలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కస్తూరి ...

ప్రజా పాలన

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ప్రజా పాలన- విజయోత్సవాలు

కామారెడ్డి స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె విజయ్ కుమార్ అధ్యక్షతన ప్రజా పాలన విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన ...

అసెంబ్లీ

ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశలకు రాష్ట్ర ప్రభుత్వం 18 వేల రూపాయలు పిక్సీడ్ వేతనం నిర్ణయించాలి

ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశలకు రాష్ట్ర ప్రభుత్వం 18 వేల రూపాయలు పిక్సీడ్ వేతనం నిర్ణయించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు జిల్లా కన్వీనర్ కే చంద్రశేఖర్ అన్నారు. బుధవారం ...