More News
ఇకపై సిమ్ డీ-ఆక్టివేట్ కాదు: ట్రాయ్
ట్రాయ్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై సిమ్ కార్డ్ రీఛార్జ్ చేయక పోయినా డీ-ఆక్టివేట్ అవకుండా కొత్త రూల్ తెచ్చింది. ప్రస్తుతం సిమ్ కార్డు రీఛార్జ్ చేయించకపోతే దానిని నెట్వర్క్ కంపెనీలు ...
సిగ్నల్ లేకున్నా కాల్స్, ఇంటర్నెట్ సేవలు..!!
సిగ్నల్ కోల్పోయినా కాల్స్, ఇంటర్నెట్ సేవలను పొందేలా ఇంట్రా సర్కిల్ రోమింగ్ సేవను కేంద్ర టెలికాం శాఖ ప్రారంభించింది. దీని ద్వారా మారుమూల ప్రాంతాల్లోని BSNL, జియో, ఎయిర్టెల్ వినియోగదారులకు కనెక్టివిటీ సమస్యల ...
నలుపు సిరాతో రాసే చెక్కులు చెల్లవు.. RBI క్లారిటీ
కొత్త ఏడాదిలో కొత్త రూల్.. ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.. నలుపు సిరాతో రాసే చెక్కులు చెల్లుబాటు కావనే ప్రచారంపై ఆర్బీఐ స్పందించింది. ఆర్బీఐ పేరిట జరుగుతున్న ప్రచారం తప్పని, ఎలాంటి ఉత్తర్వులూ ...
ఏపీలో 27 మంది IPS అధికారుల బదిలీ…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒకేసారి 27 మంది IPS అధికారులను బదిలీ చేశారు. వీరిలో కొందరిని ప్రస్తుతం వారు ఉన్న పోస్టులోనే తిరిగి కొనసాగిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు సీఎస్ పరిపాలనా ...
టీవీఎస్ బ్లూటూత్-కనెక్ట్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్..!!
దేశీయ టూ-వీలర్ తయారీ దిగ్గజం TVS మోటార్ కంపెనీ తన కొత్త త్రీ-వీలర్ ఈవీ ఆటోను విడుదల చేసింది. ‘కింగ్ ఈవీ మ్యాక్స్’ ధర రూ.2.95 లక్షల (ఎక్స్ షోరూం)గా ఉండనుంది. ఈ ...
మన సంపదను మనమే అనుభవిద్దాం: ట్రంప్
అమెరికా దేశానికి కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్ డీసీలో ఆదివారం జరిగిన మేక్ అమెరికా గ్రేట్ ఎగెయిన్ (MAGA) ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. ఇకపై అమెరికా సంపదను అమెరికన్లే అనుభవిస్తారని వెల్లడించారు. ...
తొలి సీఎన్జీ స్కూటర్ను ఆవిష్కరించిన టీవీఎస్
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ (TVS Motor) ప్రపంచంలోనే తొలి సీఎన్జీ స్కూటర్ను తీసుకురానుంది. దీనికోసం సన్నాహాలు మొదలుపెట్టింది. ‘భారత్ మొబిలిటీ ఎక్స్పో 2025’’లో టీవీఎస్ తన ఫస్ట్ ...
కాసుల వర్షం కురిపించిన అదానీ గ్రూప్ స్టాక్స్.. ఒక్క రోజే 20 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్..!!
లార్జ్ క్యాప్ కేటగిరికి చెందిన పవర్ సెక్టార్ స్టాక్ అయిన అదానీ పవర్ లిమిటెడ్, తమ వాటాదారులపై కాసుల వర్షం కురిపిస్తుంది. ఈరోజు ట్రేడింగ్ సెషన్ లో ఈ కంపెనీ షేరు ఏకంగా ...
రూ.200 నోట్ల బ్యాన్ ? ఆర్బీఐ కీలక ప్రకటన
రూ.200 నోట్ల బ్యాన్ ? ఆర్బీఐ కీలక ప్రకటన రూ. 2000 నోటును క్యాన్సిల్ చేసినట్లుగానే 200రూపాయల(200 rupees) నోటును కూడా వెనక్కు తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)చర్యలు తీసుకోబోతుందా? ...
పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయని మెస్సేజ్.. ఓపెస్ చేస్తే రూ.2 లక్షలు కట్.. మీరూ ఇలా చేయకండి.
ఏ చిన్న అవకాశం దొరికినా సైబర్ మోసగాళ్లు వదిలిపెట్టట్లేదు. పండగకు బంపర్ ఆఫర్ అంటూ మొదలుపెట్టి.. ప్రభుత్వ పథకాల వరకూ ప్రజలను మోసం చేసే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలట్లేదు. తాజాగా.. ...