More News
ఎస్బీఐ స్కీమ్స్.. రూ.10 వేల పొదుపుతో చేతికి రూ. 13 లక్షల వరకు.. ఐదేళ్లలో అద్భుతమైన రిటర్న్స్
మ్యూచువల్ ఫండ్లతో బంపర్ రిటర్న్స్ వస్తాయన్న సంగతి తెలిసిందే. ఇతర చాలా పెట్టుబడి పథకాలతో పోలిస్తే.. ఇక్కడ భారీ రిటర్న్స్ ఆశించొచ్చు. స్టాక్ మార్కెట్లలో రిస్క్ ఎక్కువ కాబట్టి.. దానికి ప్రత్యామ్నాయంగా వీటిని ...
సర్టిఫికెట్లు ఆపితే అఫిలియేషన్ రద్దు
ఫీజులు కట్టలేదని సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం, అడ్మిషన్ల సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకోవడం తదితర ఘటనలపై ప్రభుత్వం సీరియస్ అయింది. విద్యార్థుల నుంచి భారీగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కాలేజీలకు హెచ్చరికలు చేసింది. ఈ ...
తమలపాకుతో ఆ సమస్యకు చెక్
తమలపాకు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. శ్వాస సంబంధిత సమస్యలకు తమలపాకు దివ్యౌషధంగా పని చేస్తుందట. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఆస్తమా నుంచి రక్షిస్తాయని ...
గొట్టిముక్కల గ్రామంలో అంగరంగ వైభవంగా “మైసమ్మ పండుగ”
డప్పు చప్పుళ్ల మధ్య బోనమెత్తిన జోగిని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించిన గ్రామ ప్రజలు భవిష్యవాణి వినిపించిన మాతంగి వికారాబాద్ మండల పరిధిలోని గొట్టిముక్కల గ్రామంలో మంగళవారం మైసమ్మ పండగ అంగరంగ వైభవంగా జరిగింది.ప్రతి ...
స్పేడెక్స్ డాకింగ్ ఆపరేషన్ వాయిదా.. ప్రకటించిన ఇస్రో
అంతరిక్షంలో స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్(SpaDeX) పేరిట జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో అనుసంధానం చేసే ప్రయోగాన్ని ఇస్రో చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే పీఎస్ఎల్వీ-సీ60 ద్వారా 440 కిలోల బరువున్న రెండు ఉపగ్రహాలను ...
HMPV వైరస్ పై కేంద్రం కీలక ప్రకటన
దేశంలో HMPV వైరస్ కేసులు వెలుగు చూడటంతో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీనడ్డా కీలక ప్రకటన. ఇదేమీ కొత్త వైరస్ కాదు.. 2001లోనే దీన్ని గుర్తించారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆరోగ్య శాఖ ...
అరటి తోటలలో అంతర పంటలతో లాభాలు
అరటి సాగు ప్రారంభించిన రైతులు 9 నెలల్లో దిగుబడి పొందొచ్చు. అయితే అరటి సాగు చేసే రైతులు అంతర పంటలు వేస్తే మరిన్ని లాభాలు పొందొచ్చు. వీటిని పెంచడం కూడా చాలా సులభం. ...
భారీ మంచు తుపాను ముంగిట అమెరికా
అమెరికాపై భారీ మంచు తుపాను పంజా విసరనుందని వాతావరణ సంస్థలు అంచనా వేశాయి. ఇది ఈ దశాబ్దంలోనే అతి తీవ్ర మంచు తుపాను అని, దీని ప్రభావం 15 రాష్ట్రాలపై ఉంటుందని భావిస్తున్నారు. ...
రైతు భరోసా కావాలంటే ప్రతిసారి తప్పక దరఖాస్తు పెట్టుకోవాల్సిందే
రైతు భరోసా కావాలంటే ప్రతిసారి తప్పక దరఖాస్తు పెట్టుకోవాల్సిందే. రైతు భరోసా కోసం రైతులు ప్రతి పంటకు సాగు పత్రాలు ఇవ్వాలి. ఆన్లైన్ పోర్టల్ లేదా ప్రజా పాలన ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ...
పిల్లల సోషల్ మీడియా అకౌంట్స్కి పేరెంట్స్ సమ్మతి తప్పనిసరి చేయనున్న కేంద్రం
పిల్లలకు సోషల్ మీడియా అకౌంట్స్కి తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరి చేయబోతోంది కేంద్రం. శుక్రవారం కేంద్రం ప్రచురించిన “డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, 2023” ముసాయిదా నిబంధలన ప్రకారం.. 18 ఏళ్ల కన్నా ...