More News

చేతితో భోజనం ఎంత ఉపయోగమో!?

డైనింగ్ టేబుల్ మీదికి స్పూన్స్, ఫోర్క్ లు వచ్చి చేతితో భోజనం చేసే వాడిని అనాగరికుడిగా చూస్తూ వెక్కిరిస్తున్న తరుణమిది.  తిండేదైనా ఫోర్క్ పక్కా అయి కూర్చుంది ఈ వేళ..? హోటల్ లో ...

ఇలా చేస్తే పోలీసుల ఆత్మహత్య లను ఆపవచ్చు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 

తెలంగాణ లో గత ముప్పయి రోజుల్లోనే ఆరు మంది పోలీసులు తమ విలువైన ప్రాణాలను చేజేతులా నాశనం చేసుకున్నారు. నిన్న కూడా ఒక కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ పరంపర ఇంతటితో ఆగాలి. ...

గుజరాత్ ఐఐటీ లో కార్యశాలకు రవివర్మ హాజరు

గుజరాత్ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక ఐఐటీ గాంధీనగర్ నందు జరిగే సీసీఎల్ సృజనాత్మక బోధన ప్రయోగ కార్యశాలకు స్థానిక కోహెడ మండలం లోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.రవివర్మ ఐదు రోజుల శిక్షణ లో ...

తెలంగాణలో విద్యార్థుల మరణాలపై ఎన్సీపీసీఆర్ సీరియస్

విద్యార్థులకు కల్తీ ఆహారం అందించడంపై ఆగ్రహం వ్యక్తంచేసిన జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్). పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు నోటీసు.. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం

తగ్గేదేలే అంటోన్న ఇస్రో.. ఒకటి కాదు రెండు కాదు..10 ప్రయోగాలకు ఇస్రో శ్రీకారం..!

2025లోనూ అస్సల్‌ తగ్గేదేలే అంటోంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO). 2024 ఇచ్చిన జోష్‌తో 2025లోనూ మరిన్ని కీలక ప్రయోగాలకు శ్రీకారం చుట్టబోతోంది. ఒకటి రెండు కాదు ఏకంగా పది ప్రయోగాలకు గ్రౌండ్‌ ...

ఓపెన్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్ రిలీజ్..!!

9 నుంచి 22 వరకు ఫీజు చెల్లింపునకు చాన్స్ హైదరాబాద్ : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ(టాస్) ఆధ్వర్యంలో ఏప్రిల్, మే నెలల్లో జరిగే ఎస్ఎస్ సీ, ఇంటర్మీడియెట్ పబ్లిక్ ఎగ్జామ్ ఫీజు ...

దేశీయ మార్కెట్లో ‘క్రెటా’ కారు

ప్రముఖ వాహన తయారీ సంస్థ ‘హ్యుందాయ్ మోటార్’ దేశీయ మార్కెట్లో ‘క్రెటా’ కారును ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది.దీనిని కంపెనీ త్వరలో జరగనున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ఆవిష్కరించనుంది. ...

భారత్ తమకు ప్రధానమైన పొరుగు దేశమన్న బంగ్లా ఆర్మీ చీఫ్

భారత్, బంగ్లాదేశ్ ల మధ్య సంబంధాలు నానాటికీ దిగజారుతున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయన తర్వాత పరిస్థితి నానాటికీ దారుణంగా తయారవుతోంది. ఇటీవలి కాలంలో పాకిస్థాన్ తో బంగ్లాదేశ్ సంబంధాలను పెంచుకుంటోంది. జరుగుతున్న ...

కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి చెంద్రబాబు

ఇంద్రకీలాద్రి పై కనకదుర్గ అమ్మవారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన సీఎంకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదపండితులు సీఎంను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు, ...

పంచాయతీ కార్మికులకు ఇక అకౌంట్లలో జీతాలు..!!

ఇప్పటికే బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించిన పంచాయతీ రాజ్ శాఖ…గతంలో గ్రామ పంచాయతీల నుంచి చెల్లింపులు.. పలు ఇబ్బందులు..జనవరి నెల నుంచే అకౌంట్లో వేతనాలు..తీరనున్న 48 వేల మంది కష్టాలు హైదరాబాద్ : ...