More News

న్యూ ఇయర్ వేళ గుడ్‌న్యూస్.. ఒకటో తేదీన ఎట్టకేలకు దిగొచ్చిన బంగారం ధరలు.. తులం గోల్డ్ ఎంతంటే

బంగారం కొనాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త. ఇటీవల స్వల్పంగా పెరుగుతూ.. తగ్గుతూ.. కొన్ని రోజులు స్థిరంగా ఉంటూ వచ్చిన పసిడి రేట్లు.. న్యూ ఇయర్ రోజున పతనమయ్యాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో స్వల్పంగా పెరిగినా.. ...

మామిడి ఆకులతో షుగర్ సమస్యకు చెక్: నిపుణులు

మామిడి ఆకులతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మామిడి ఆకులలో విటమిన్ సి, బి, ఎ గుణాలు పుష్కలంగా ఉంటాయి. మామిడి ఆకులతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అజీర్ణ సమస్యలు దూరమవుతాయి. ...

2024లో బంగారం ధర ఎంత పెరిగిందంటే..?

బంగారం ధరలు 2024 ఏడాది ప్రారంభం నుంచి తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. 2024 జనవరి 1న రూ.63,870గా ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర 2024 డిసెంబర్ 31 నాటికి రూ.77,560కి పెరిగాయి. ...

2025లో రూ.90వేలకు చేరనున్న బంగారం!

కొత్త సంవత్సరం-2025లో బంగారం ధరలు రికార్డు గరిష్టాలకు చేరుకుంటుందని నిపుణుల అంచనా వేస్తున్నారు. యుద్ధాలు, జియో పాలిటికల్ టెన్షన్స్, ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు కొనసాగితే 10 గ్రాముల ధర రూ. 90,000 ధరను ...

PSLV C-60 రాకెట్ ప్రయోగం విజయవంతం!

హైదరాబాద్, డిసెంబర్ 31 సమర శంఖం :- * నిర్దేశిత కక్షలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన రాకెట్ * ఈ ప్రయోగం విజయవంతంతో స్పేస్ డాకింగ్ టెక్నాలజీని సాధించిన నాలుగోవ దేశంగా భారత్ * ...

తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంబం 

తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంబం

అన్నవరం వెళ్లే భక్తులకు తీపికబురు!

కాకినాడ జిల్లా అన్నవరంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సత్యదేవుడి సన్నిధిలో నగదు రహిత సేవలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు రిసెప్షన్‌ కార్యాలయం, పశ్చిమరాజగోపురం దగ్గర కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో సుబ్బరావు తెలిపారు. ...

వైకుంఠ ఏకాదశి, కోసం అదనపు EO ట్రాఫిక్ ఏర్పాట్లను సమీక్షించారు

తిరుమల, 30 డిసెంబర్ 2024: తిరుమలలో జనవరి 10-19 వరకు జరిగే పది రోజుల వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా ట్రాఫిక్ నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించేందుకు టిటిడి అడిషనల్ ఇఓ శ్రీ సిహెచ్ ...

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ టెక్ దిగ్గజ మైక్రోసాఫ్ట్ సంస్థ చైర్మన్ & సీఈవో సత్య నాదెళ్ల తో భేటీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ టెక్ దిగ్గజ మైక్రోసాఫ్ట్ సంస్థ చైర్మన్ & సీఈవో సత్య నాదెళ్ల తో భేటీ అయ్యారు. మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు తో ...

ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్..

ఆయన్ను సీఎస్‌గా నియమిస్తూ ఆదివారం రాత్రి ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం.