More News
వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ గా కోనేరు హంపి
తెలుగు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి, అద్భుత మైన ఘనత సాధించింది, మహిళల ర్యాపిడ్ చెస్ ఛాంపియ న్షిప్లో కోనేరు హంపి కిరీటాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ మహిళల ...
నవంబర్లో శ్రీవారి హుండీకి రూ.111.3 కోట్లు
తిరుమల తిరుపతి : నవంబర్ నెలలో తిరుమల శ్రీవారిని 20.35 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.అదే సమయంలో హుండీ కానుకలు రూ.111.3కోట్లు వచ్చినట్లు వెల్లడించారు. 7.31 లక్షల మంది భక్తులు ...
లడ్డూ తయారీపై TTD ఈవో కీలక ప్రకటన
నాణ్యమైన ముడి సరుకులతోనే లడ్డూ తయారు చేసి భక్తులకు విక్రయిస్తున్నామని TTD ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు. డయల్ యువర్ EO కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. లడ్డూ. అన్నప్రసాదాల నాణ్యత విషయంలో రాజీపడే ...
తిరుమలలో టీటీడీ ఈవో శ్యామల రావు ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమం
తిరుమలలో టీటీడీ ఈవో శ్యామల రావు ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నవంబర్లో శ్రీవారిని 20,35,000 మంది దర్శించుకున్నారని తెలిపారు. హుండీ ఆదాయం రూ.113 కోట్ల వచ్చిందని వివరించారు…97 ...
కొబ్బరి నూనెలో ఈ ఆకు మరిగించి రాస్తే జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుం
మహిళల అందంలో కురులు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి మహిళ అందమైన, నలుపు, మందపాటి జుట్టును కోరుకుంటుంది. అయితే, బిజీ లైఫ్స్టైల్, ఒత్తిడి, దుమ్ము, కాలుష్యం కారణంగా జుట్టు మీద ఎక్కువ ప్రభావం ...
వీళ్లు పొరపాటున కూడా చపాతీలు తినకూడదు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా
వీళ్లు పొరపాటున కూడా చపాతీలు తినకూడదు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా దేశంలో చాలా మంది చపాతీలు చేసుకుని తింటారు. ఉత్తర భారతదేశంలో చపాతీ లేదా రోటీ వారి భోజనంలో ముఖ్యమైన భాగం. ...
రోజూ ఈ పసుపు పండు తింటే చాలు.. సిరల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరుగుతుంది
రోజూ ఈ పసుపు పండు తింటే చాలు.. సిరల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరుగుతుంది ఆరోగ్యమే మహాభాగ్యం ఉంటారు. ప్రస్తుత బిజీ లైఫ్ స్టైల్, వాతావరణ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటం చాలా ...
శ్రీహరికోటలోని షార్ నుంచి PSLV-C60 ప్రయోగానికి కౌంట్డౌన్ ఆదివారం ప్రారంభం.
శ్రీహరికోటలోని షార్ నుంచి PSLV-C60 ప్రయోగానికి కౌంట్డౌన్ ఆదివారం ప్రారంభం కానుంది. ప్రయోగానికి 25 గంటల ముందు అంటే రాత్రి 8.58 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. రాకెట్ ...
కేంద్ర కార్యాలయాలు, సంస్థలకు రేపు ఒకపూట సెలవు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం ఒకపూట సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది. దేశంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ...
శ్రీ సత్య దేవా సహిత అయ్యప్ప దేవాలయంలో అన్న ప్రసాద వితరణ
—మనలను కాపాడే దేవుళ్ళు మన గ్రామ దేవుళ్ళు 1) మంచికంటి భాస్కర్ గుప్తా – ప్రమీల Dr మంచికంటి వెంకటేశ్ – Dr రాజేశ్వరి కుమారుడు ఆశిక్ సాయి 3) స్వర్గీయ డాకోజి ...