More News
2025 కొత్త ఏడాదిలో మీ జేబుపై ప్రభావం.. జనవరి 1 నుంచి కీలక మార్పులు!
ప్రతినెల రాగానే కొత్త కొత్త రూల్స్ మారుతుంటాయి. ఆ నిబంధనలు వినియోగదారుల జేబుపై ప్రభావం పడేలా ఉంటుంది. అట్లాగే ఈ కొత్త ఏడాది జనవరి 1 నుంచి పలు అంశాలలో నిబంధనలు మారనున్నాయి. ...
ఉప రాష్ట్రపతి జగదీప్ ధనఖర్ తో కలిసి పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ రవిచంద్ర
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్ రావు, డాక్టర్ కోవ లక్ష్మణ్ లు ఉప రాష్ట్రపతి జగదీప్ ధనఖర్ ను గురువారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు.రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరులోని ...
అమరావతి అవుటర్ రింగ్రోడ్డు (ఓఆర్ ఆర్) అలైన్మెంట్
అమరావతి అవుటర్ రింగ్రోడ్డు (ఓఆర్ ఆర్) అలైన్మెంట్ జాతీయ రహదారులకు అనుసంధానమయ్యే చోట గందరగోళం లేకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల సంస్థకు నిర్దేశించింది. ఈ ప్రాజెక్టు మొత్తం 7 జాతీయ ...
ఏడెకరాల వరకే రైతుబంధు లిమిట్!
ఏడెకరాల వరకే రైతుబంధు లిమిట్! ఐటీ చెల్లించే వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజా ప్రతినిధులకు కట్.రైతు భరోసా మార్గదర్శకాలు సిద్దం చేసిన తెలంగాణ ప్రభుత్వం. పీఎం కిసాన్ తరహాలోనే కఠిన నిబంధనలు. కుటుంబంలో ...
ఇస్రో మరో కీలక ప్రయోగం
భారత అంతరిక్ష పర సంస్థ మరో కీలక ప్రయోగం చేపట్టబోతుంది. ఈనెల 30న రాత్రి 9.30 గంటలకు సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్లోని తొలి ప్రయోగ వేదిక నుంచి PSLV-C60 రాకెట్ని నింగిలోకి ...
మానసిక ఆరోగ్యంపై ‘సెల్ఫోన్’ దెబ్బ
అరచేతిలో ఇమిడే విజ్ఞాన సర్వస్వం ‘స్మార్ట్ ఫోన్’. బాల్యాన్ని అథఃపాతాళానికి తొక్కుతున్నదీ ఇదే స్మార్ట్ ఫోన్. పదేళ్ల వయసులో స్మార్ట్ ఫోన్ ఎక్కువ ఉపయోగిస్తున్న బాలబాలికలు సగం మంది యుక్తవయసుకు వచ్చేసరికి వివిధ ...
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను మంగళవారం టీటీడీ ఆన్లైన్ విడుదల చేసింది.
10 రోజుల వైకుంఠ ద్వార దర్శనం రూ.300 టికెట్లు విడుదలైన 18 నిమిషాల వ్యవధిలోనే 1.40 లక్షలు భక్తులు బుక్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. జనవరి 10, 11 వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ...
జనవరి నుంచి ఈఫోన్ల లో వాట్సప్ సేవలు బంద్…జాబితా ఇదే..
యూజర్లకు కొత్త తరహా ఫీచర్లను అందించడంతో పాటు భద్రతాపరంగానూ వాట్సప్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంటుంది. యాప్ లో బగ్స్ ఉంటే సరిచేయడంతో పాటు లేటెస్ట్ సాంకేతికత అందుకోలేని పాత ఫోన్లకు తన ...
కేన్సర్ పేషంట్లకు ప్రాణ భిక్ష పెట్టే దేవాలయం.. హోమి బాబా కాన్సర్ పరిశోధన కేంద్రం.
అగనంపూడి -అనకాపల్లి (అనకాపల్లి కి 5km దూరం)టాటా హాస్పటల్ లో కేన్సర్ కు సంబందించిన అత్యున్నత నిపుణులైన డాక్టర్లు 10మంది కేస్ డిస్కస్ చేసి చావు అంచుకు వెళ్లిన వారిని కూడా బ్రతికిస్తారు…ఆరోగ్య ...
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.. టీపీసీసీ ఉపాధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్.
*టీపీసీసీ ఉపాధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్. ఈ రోజు దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్జికె కాలనీలో మేడ్చల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈగ శ్వేత రాజు ...