రాజకీయాలు
కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతియాలనే కుట్రతోనే నోటీసులు…ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతియాలనే కుట్రతోనే నోటీసులు…ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయ కక్షతో కేసీఆర్ గారి ప్రతిష్టను దెబ్బతీయడానికే కాళేశ్వరం కమిషన్ పేరుతో నోటీసులు ఇచ్చారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో ...
కేసీఆర్ తో హరీశ్ రావు భేటీ
కేసీఆర్తో హరీశ్ రావు భేటీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో ఆ పార్టీ ఎమ్మెల్యే హరీశ్ రావు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో వచ్చే నెల 5న విచారణకు ...
లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు: హోం మంత్రి
లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు: హోం మంత్రి AP: రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి అనిత అధికారులను ఆదేశించారు. ఏలూరు, రేపల్లె, పొన్నూరు ప్రాంతాల్లో విస్తారంగా ...
కేసీఆర్కు నోటీసులు.. స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు
కేసీఆర్కు నోటీసులు.. స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు TG: BRS అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. ...
సీఎం ప్రజావాణి చొరవతో రెవెన్యూ శాఖలో కారుణ్య నియామకం
సీఎం ప్రజావాణి చొరవతో రెవెన్యూ శాఖలో కారుణ్య నియామకం సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన లబ్ధిదారు వేములపతి దేవి చిన్నారెడ్డి, దివ్యలతో దేవి భేటీ హైదరాబాద్, సూర్య న్యూస్ నెట్ వర్క్: ...
తెలుగుదేశం పార్టీ నీతినిబంధనకు క్రమశిక్షణకు మారుపేరు ఎమ్మెల్యే మద్దిపాటి
తెలుగుదేశం పార్టీ నీతినిబంధనకు క్రమశిక్షణకు మారుపేరు ఎమ్మెల్యే మద్దిపాటి ద్వారకాతిరుమల, మేజర్ న్యూస్: రాష్ట్ర అభివృద్ధి ప్రతి పేదవాని కుటుంబానికి సంక్షేమ పథకాలు అమలు చేయడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం అని స్థానిక ...
అమరావతిలో జరిగే ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి
అమరావతిలో జరిగే ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి అమరావతిలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా జరగనున్న సభను విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ ...
జపాన్ పర్యటనలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం
జపాన్ పర్యటనలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్, ఏప్రిల్ 20, సమర శంఖం ప్రతినిధి: జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పర్యావరణహిత ...
అమెరికాకు 2000 కంటైనర్లలో రొయ్యల ఎగుమతి
అమెరికాకు 2000 కంటైనర్లలో రొయ్యల ఎగుమతి అమెరికాకు రొయ్యల సరఫరా చేసేందుకు భారత్ సీ ఫుడ్స్ ఎగుమతి దారులు సిద్ధమవుతున్నారు. సుం కాలు బ్రేక్ పడడమే ఎందుకు కారణం. టారిఫ్లను 90 రోజులపాటు ...
రాజ్యాంగ స్పూర్తితో ప్రజల సంక్షేమ ఎజెండాగా ప్రజా ప్రభుత్వ పాలన: మంత్రి శ్రీధర్ బాబు
రాజ్యాంగ స్పూర్తితో ప్రజల సంక్షేమ ఎజెండాగా ప్రజా ప్రభుత్వ పాలన: మంత్రి శ్రీధర్ బాబు రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేయాలి: మంత్రి శ్రీధర్ బాబు మంథని పట్టణంలో ఎస్సీ కమ్యూనిటీ ...