రాజకీయాలు

తునికాకు సేకరణకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం: సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నేత ముసలి సతీష్

తునికాకు సేకరణకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం: సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నేత ముసలి సతీష్   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో ఉన్న సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, స్థానిక పార్టీ ...

యావత్ దేశం చూపు పిఠాపురం సభపై ఉంది: నాదెండ్ల మనోహర్

యావత్ దేశం చూపు పిఠాపురం సభపై ఉంది: నాదెండ్ల మనోహర్ జనసేన ఆవిర్భావ సభ కమిటీలతో పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. పిఠాపురం వేదికగా ఈ నెల 14న జరగనున్న జనసేన ...

ఇసుకతో పాటు ఇతర ఖనిజాల అక్రమ తవ్వకాలు, అక్రమ సరఫరాపై ఉక్కుపాదం మోపాలి : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి

ఇసుకతో పాటు ఇతర ఖనిజాల అక్రమ తవ్వకాలు, అక్రమ సరఫరాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. కఠిన చర్యలతోనే అక్రమాలను అడ్డుకోగలమని, ప్రభుత్వానికి ఆదాయం పెంచగలమని చెప్పారు. గ‌నుల ...

మహిళా సంక్షేమ విధానాలపై అధ్యయన కమిటీ: మంత్రి సీతక్క

మహిళా సంక్షేమ విధానాలపై అధ్యయన కమిటీ: మంత్రి సీతక్క   తెలంగాణలో మహిళా సాధికారత కోసం కొత్త కార్యక్రమాలు, ఇతర రాష్ట్రాల మహిళా సంక్షేమ విధానాల అధ్యయనం కోసం ఉన్నత స్థాయి కమిటీ ...

తీన్మార్ మల్లన్న సస్పెన్షన్.. TPCC చీఫ్ రియాక్షన్ ఇదే!

తీన్మార్ మల్లన్న సస్పెన్షన్.. TPCC చీఫ్ రియాక్షన్ ఇదే!   కాంగ్రెస్ నుంచి MLC తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తూ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఆర్డర్స్ జారీ చేశారు. ఈ ...

బిజెపిలో చేరిన ప్రముఖ నాయకులు

బిజెపిలో చేరిన ప్రముఖ నాయకులు చిట్వేలు మండలం తిమ్మయ్యగారి పల్లికి చెందిన పారిశ్రామికవేత్త రాటకొండ చంద్ర శేఖర్, రైల్వే కోడూరు మండలం వైసీపీ రాయలసీమ మహిళా నాయకురాలు కుప్పాల జ్యోతి శనివారం. బిజెపి ...

సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చేలా బడ్జెట్ రూపొందించామన్న చంద్రబాబు

సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చేలా బడ్జెట్ రూపొందించామన్న చంద్రబాబు బడ్జెట్ ప్రకటన అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్ లో సీఎం చంద్రబాబు అధ్యక్షత టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ...

సూపర్ సిక్స్ పథకాలకు పంగనామాలు పెట్టారు అంటూ షర్మిల ధ్వజమెత్తారు

సూపర్ సిక్స్ పథకాలకు పంగనామాలు పెట్టారు అంటూ షర్మిల ధ్వజమెత్తారు సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నేడు రూ.3.22 లక్షల కోట్లతో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టడంపై రాష్ట్ర కాంగ్రెస్ ...

ఉండవల్లిలో ఓటు వేయనున్న చంద్రబాబు, లోకేశ్

ఉండవల్లిలో ఓటు వేయనున్న చంద్రబాబు, లోకేశ్ ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు గురువారం పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో భాగంగా ఉండవల్లిలోని గాదె రామయ్య, సీతారావమ్మ ఎంపీయూపీ ...

గుంటూరులో ఓటు వేసిన వేమూరు ఎమ్మెల్యే

గుంటూరులో ఓటు వేసిన వేమూరు ఎమ్మెల్యే ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గుంటూరు పట్టణంలోని లూర్ధు హైస్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద గురువారం ...