రాజకీయాలు
కర్లపాలెం పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ
కర్లపాలెం పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కర్లపాలెం హై స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ తుషార్ డూడి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ...
నేడు ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ విచారణ… తుది తీర్పు వచ్చే అవకాశం
నేడు ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ విచారణ… తుది తీర్పు వచ్చే అవకాశం నేడు 11:30 గంటలకు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై విచారణ గత విచారణలో ...
చిలకం మధుసూదన్ రెడ్డికి కీలక బాధ్యతలు
చిలకం మధుసూదన్ రెడ్డికి కీలక బాధ్యతలు జనసేన ఆవిర్భావ వేడుకలకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఆ పార్టీ సమన్వయకర్తలను సోమవారం నియమించింది. అనంతపురం పార్లమెంట్ కు టీసీ వరుణ్, హిందూపురం. పార్లమెంట్ కు ...
మూడు జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!
మూడు జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన! ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్-మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ ...
రేపు, ఎల్లుండి పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన
రేపు, ఎల్లుండి పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రేపు, ఎల్లుండి పులివెందులలో పర్యటించనున్నారు. ఈ నెల 26న వైయస్ఆర్ ఫౌండేషన్, ఎల్వీ ప్రసాద్ ...
గంట్యాడ మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
గంట్యాడ మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ తరుపున సోమవారం గంట్యాడ మండలం నరవ, కొటారుబిల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ...
గవర్నర్ ప్రసంగంలో పసలేదు: వైఎస్ షర్మిల
గవర్నర్ ప్రసంగంలో పసలేదు: వైఎస్ షర్మిల గవర్నర్ ప్రసంగంలో పసలేదు, దిశా-నిర్దేశం అంతకన్నా లేదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఈ మేరకు సోమవారం ‘ఎక్స్’వేదికగా ఆమె పోస్ట్ చేశారు. ...
వైసీపీ నేతలు ప్రతిపక్ష హోదా కోసం పోరాడడం దారుణం: పార్థసారథి
వైసీపీ నేతలు ప్రతిపక్ష హోదా కోసం పోరాడడం దారుణం: పార్థసారథి అసెంబ్లీలో వైసీపీ నేతల వ్యవహారశైలి దిగుజారుడుతనానికి నిదర్శనం అని మంత్రి పార్థసారథి అన్నారు. మాజీ సీఎం జగన్ సహా వైసీపీ నేతలు ...
జనసేనకు వచ్చినన్ని సీట్లు కూడా వైసీపీకి రాలేదని పవన్ ఎద్దేవా
జనసేనకు వచ్చినన్ని సీట్లు కూడా వైసీపీకి రాలేదని పవన్ ఎద్దేవా వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాలంటూ ఏపీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం సమయంలో వైసీపీ సభ్యులు నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు ...
జిల్లా మంత్రులు ఇద్దరు ఉన్న కృష్ణా బోర్డు ను ప్రశ్నించలేని దుస్థితిలో ఉన్నారు… మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ..
జిల్లా మంత్రులు ఇద్దరు ఉన్న కృష్ణా బోర్డు ను ప్రశ్నించలేని దుస్థితిలో ఉన్నారు… మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి .. మునుగోడు నియోజకవర్గం స్థాయి బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య ...