రాజకీయాలు

మార్చి 1 నుంచి తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు!

మార్చి 1 నుంచి తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు! * ఐదు రోజుల పాటు కొనసాగనున్న అసెంబ్లీ సమావేశాలు * ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై.. సభలో మూడు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం ...

ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్టేజ్ పై పవన్ కళ్యాణ్ తో ముచ్చటించిన ప్రధాని మోడీ.

ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్టేజ్ పై పవన్ కళ్యాణ్ తో ముచ్చటించిన ప్రధాని మోడీ. దిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణస్వీకార కార్యక్రమం ఇవాళ జరిగిన విషయం తెలిసిందే. ఈ ...

ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపే లక్ష్యంగా పని చేయండి

ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపే లక్ష్యంగా పని చేయండి మెట్ పల్లి మండలం బండలింగాపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కొమ్ముల రాజుపాల్ రెడ్డి అధ్యక్షతన పచ్చీస్ ప్రబారి సమావేశాన్ని బుధవారం ...

కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ

కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ క్రమ సంఖ్య రెండులో నరేందర్ రెడ్డి కి మొదటి ఓటు ప్రాధాన్యతగా ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు కోసం కాల్వశ్రీరాంపూర్ ...

రేవంత్ రెడ్డి మాట్లాడటం లేదు కాబట్టే కృష్ణా జలాలు తరలించుకుపోతున్నారని విమర్శ

రేవంత్ రెడ్డి మాట్లాడటం లేదు కాబట్టే కృష్ణా జలాలు తరలించుకుపోతున్నారని విమర్శ కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌనం వహించడం వల్లే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యథేచ్ఛగా ...

రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు

రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు మహబూబ్‌నగర్ బీజేపీ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలను దూషించి ముఖ్యమంత్రి అయితే, రేవంత్ ...

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కళాశాలలకు సెలవులు

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కళాశాలలకు సెలవులు రాష్ట్రంలోని పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగే జిల్లాల్లో పోలింగ్‌ ముందు రోజు, పోలింగ్‌ రోజు, అవసరమైతే ఓట్ల లెక్కింపు రోజు స్థానిక పరిస్థితులకు ...

తెలుగు రాష్ట్రాల‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుభవార్త తెలిపారు

తెలుగు రాష్ట్రాల‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుభవార్త తెలిపారు రెండు తెలుగు రాష్ట్రాల‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుభవార్త తెలిపారు. 2024లో ఆక‌స్మిక వ‌ర‌ద‌లు, కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌టం, తుపాను వంటి ...

మాతో పెట్టుకుంటే నిప్పుతో గేమ్స్ ఆడటమే.. కేంద్రానికి డిప్యూటీ సీఎం ఉదయనిధి

కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య హిందీ వివాదం రోజు రోజుకూ తీవ్రమవుతోంది. తాజాగా, త్రిభాషా విధానంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. తాము ...

ఉపాధ్యాయ ఓటర్లను కలిసిన ఎంపీ ఈటెల రాజేందర్

ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వెళ్తూ చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని మాతృశ్రీ డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బిజెపి బలపరిచిన అభ్యర్థి సర్వోత్తమ రెడ్డి తరపున ప్రచారం నిర్వహిస్తూ, ...