రాజకీయాలు

కశ్మీర్ సహా అన్ని అంశాలపైనా శాంతి చర్చలు: పాక్ ప్రధాని

కశ్మీర్ సహా అన్ని అంశాలపైనా శాంతి చర్చలు: పాక్ ప్రధాని శాంతి స్థాపన కోసం చర్చలు జరుపుదామంటూ పాక్‌ ప్రధాని షెహబాబ్‌ షరీఫ్‌ భారత్‌కు ప్రతిపాదన చేశారు. కశ్మీర్‌ సహా అన్ని అంశాలపైనా ...

రిజర్వేషన్లపై కేబినెట్ కీలక నిర్ణయం

రిజర్వేషన్లపై కేబినెట్ కీలక నిర్ణయం AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. ఈ సమావేశంలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు ...

నేడు ఏపీ కేబినెట్ సమావేశం

నేడు ఏపీ కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో మొదటి బ్లాక్లో ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో.. ▪️రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ...

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొనసాగుతున్న తెలంగాణ సీఎల్పీ సమావేశం 

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొనసాగుతున్న తెలంగాణ సీఎల్పీ సమావేశం బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చ బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై రెండు బహిరంగ సభలు పెట్టాలని నిర్ణయించిన సీఎల్పీ రాహుల్ ...

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎకరంలోపు ఉన్న రైతుల సంఖ్య 22,55,181గా గుర్తించి రైతు బంధు అందించాం : మాజీ మంత్రి హరీష్ రావు

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎకరంలోపు ఉన్న రైతుల సంఖ్య 22,55,181గా గుర్తించి రైతు బంధు అందించాం కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టు అంటూ, ఎకరం ఉన్న రైతులకు అంటూ ఇప్పటి ...

బీసీ కుల‌గ‌ణ‌న‌పై బీఆర్ఎస్ కుట్ర‌ల‌ను తిప్పికొట్టాలి : మంత్రి కొండా సురేఖ

*బీసీ కుల‌గ‌ణ‌న‌పై బీఆర్ఎస్ కుట్ర‌ల‌ను తిప్పికొట్టాలి* *బీసీల‌కు గత ప్రభుత్వం చేసిందేమీ లేదు* *బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసి బీసీల‌ను అవ‌మానించింది* *కుల‌గ‌ణ‌న రాహుల్ ఆలోచ‌న‌.. సీఎం రేవంత్ రెడ్డి ఆచ‌ర‌ణ‌* *గాంధీ ...

గ్రాడ్యుయేట్ MLC స్థానానికి ఒక నామినేషన్ దాఖలు

గ్రాడ్యుయేట్ MLC స్థానానికి ఒక నామినేషన్ దాఖలు మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ MLC ఎన్నికలకు సంబంధించి బుధవారం ఒక నామినేషన్ దాఖలు అయింది. మంచిర్యాల(D) జన్నారం(M) దేవునిగూడకు చెందిన గవ్వల శ్రీకాంత్ గ్రాడ్యుయేట్ MLC స్థానానికి ...

తెలంగాణా కుల గణన ఓ చారిత్రక ఘట్టం దేశానికి రోల్ మోడల్ సమాజభివృద్ధికి దిక్సూచి సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణా కుల గణన ఓ చారిత్రక ఘట్టం దేశానికి రోల్ మోడల్ సమాజభివృద్ధికి దిక్సూచి సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర కుటుంబ సర్వే కి శాసనసభ ఆమోదం హైదరాబాద్, సూర్య న్యూస్ నెట్ ...

లోక్ సభలో ప్రధాని మోదీ స్పీచ్

లోక్ సభలో ప్రధాని మోదీ స్పీచ్ రాష్ట్రపతి ప్రసంగం తమలో ఆత్మవిశ్వాసం నింపిందని వెల్లడి.రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్ సభలో చర్చ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. నా ...

దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది.

దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రచార గడువు ముగిసే చివరి క్షణం వరకూ ఆప్‌, బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు ఉధృతంగా ప్రచారం నిర్వహించారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో హోరెత్తించారు. మూడోసారి ...