రాజకీయాలు

రేవంత్ సర్కారుకు కేంద్రం అభినందనలు

దావోస్ వేదికగా తెలంగాణ రాష్ట్రానికి రూ. 1.78 ల‌క్ష‌ల కోట్లు పెట్టుబ‌డులు సాధించినందుకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అభినం‌దించారు. ప్ర‌ధాన‌మంత్రి దేశాన్ని 5 ట్రిలియ‌న్ డాల‌ర్ల ...

కొత్త కంపెనీల సంగతి దేవుడెరుగు ఉన్న కంపెనీలు పోకుండా చూడు : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

కొత్త కంపెనీల సంగతి దేవుడెరుగు ఉన్న కంపెనీలు పోకుండా చూడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘ఐటీ హబ్‌కు ఇంటర్నెట్ కట్’ అని ...

బీఆర్ఎస్ ఆత్మపరిశీలన చేసుకోవాలన్న మహేశ్ కుమార్ గౌడ్

దావోస్ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో 50 వేల నుంచి 75 వేల ఉద్యోగాలు లభించే అవకాశముందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ...

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు భేటీ..!!

ఏపీ సిఎం చంద్రబాబు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. దావోస్ ప్రపంచ ఆర్థికవేదిక సదస్సు పర్యటన నుంచి ఆయన నేరుగా దిల్లీ చేరుకున్నారు.  ▪️శుక్రవారం ఉదయం నార్త్ బ్లాక్ ...

గ్రామ సభల్లో గొడవల పై ప్రభుత్వం అలర్ట్

గ్రామ సభల్లో గొడవల పై ప్రభుత్వం అలర్ట్ ప్రతిపక్షాలు కావాలనే గొడవలు సృష్టిస్తున్నాయి రేషన్ కార్డుల అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఆందోళన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి ఉత్తమ్‌ జూమ్‌ మీటింగ్‌ గ్రామ సభల్లో ...

తెలంగాణాలో సన్ పెట్రో 45,550 కోట్ల పెట్టుబడులు

ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వేదికపై మరో కొత్త రికార్డు నమోదు చేసింది. రాష్ట్రానికి గతంలో ఎన్నడూ లేనంత భారీ పెట్టుబడులను ...

సీతక్క చిట్ చాట్

సీఎం వచ్చాక బీసీ కమిషన్ రిపోర్ట్ ఆమోదం అవుతుంది.. రిపోర్ట్ దాదాపుగా పూర్తి అయింది సర్పంచ్ ఎన్నికల త్వరగా నిర్వహిస్థాము కేంద్రం నుంచి నిధులు ఆగిపోయాయి స్కీమ్ లకు అప్లికేషన్లు నిరంతర ప్రక్రియ ...

చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారు… రేవంత్ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు: హరీశ్ రావు

రేషన్ కార్డు కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకోవాలన్న హరీశ్ రేవంత్ కు దమ్ముంటే గ్రామసభలకు రావాలని సవాల్ చెప్పిన విధంగానే చంద్రబాబు పెన్షన్ పెంచారని వ్యాఖ్య రేషన్ కార్డుల కోసం ఏడాది క్రితం ...

పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ మాజీ మంత్రిపై కేసు నమోదు.

వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. కాకాణిపై నెల్లూరు జిల్లా కావలి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల బోగోలు మండలం కోళ్లదిన్నెలో టీడీపీ, ...

త్వరలో.. కేసీఆర్, జగన్ భేటీ?

అధికారం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న వైసీపీ బాస్ జగన్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫిబ్రవరి మొదటి వారంలో భేటీ కానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఈ ఇద్దరూ మాజీ సీఎంలు ...