రాజకీయాలు

ఏప్రిల్ మొదటి వారంలో భూ భారతి చట్టం కొత్త రూల్స్: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఏప్రిల్ మొదటి వారంలో భూ భారతి చట్టం కొత్త రూల్స్: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్, మార్చి 25, సమర శంఖం ప్రతినిధి:-గత ప్రభుత్వం అమలు చేసిన ధరణి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ...

వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుకు మా పార్టీ వ్యతిరేకం: ఎమ్మెల్సీ కవిత

వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుకు మా పార్టీ వ్యతిరేకం: ఎమ్మెల్సీ కవిత బాన్సువాడ, మార్చి 25, సమర శంఖం ప్రతినిధి:-తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాదు ఫ్లయిట్‌ మోడ్‌ సీఎం అని ...

రాజ్యాంగ నిర్మాతకు అవమానం

రాజ్యాంగ నిర్మాతకు అవమానం గోదావరి జిల్లా, మార్చి 23, సమర శంఖం ప్రతినిధి:- తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామ శివారు గాంధీ నగర్ కాలనీలోని రహదారి పక్కన ఉన్న ...

యూఎస్ – ఇండియానా ప్రభుత్వ ప్రతినిధులతో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు భేటీ

యూఎస్ – ఇండియానా ప్రభుత్వ ప్రతినిధులతో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు భేటీ హైదారాబాద్, మార్చి 24, సమర శంఖం ప్రతినిధి:-తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకున్న అనుకూలతలను వివరించి ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా యూఎస్ ...

రెస్క్యూ ఆపరేషన్ పురోగతిపై నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

రెస్క్యూ ఆపరేషన్ పురోగతిపై నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష హైదరాబాద్, మార్చి 24, సమర శంఖం ప్రతినిధి:-శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్ పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు ...

ఏపీ: 27న విజయవాడలో రాష్ట్రస్థాయి ప్రభుత్వ ఇఫ్తార్ విందు

ఏపీ: 27న విజయవాడలో రాష్ట్రస్థాయి ప్రభుత్వ ఇఫ్తార్ విందు _రాష్ట్రంలో జిల్లాల కేంద్రాల్లో ఇఫ్తార్ ఏర్పాట్లు _ఇఫ్తార్ ఏర్పాట్ల కోసం రూ. 1.50 కోట్లు విడుదల పవిత్ర రంజాన్ మాసంలో రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల ...

రేషన్ కార్డు ఉన్నవారికి అతి భారీ గుడ్ న్యూస్.. ఏప్రిల్ నుంచి పండగే..!!

రేషన్ కార్డు ఉన్నవారికి అతి భారీ గుడ్ న్యూస్.. ఏప్రిల్ నుంచి పండగే..!! రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ...

సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి వస్తాం.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు….!!

సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి వస్తాం.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు….!! హైదరాబాద్, మార్చి 23, సమర శంఖం ప్రతినిధి:-రాబోయే రోజుల్లో అధికారం మళ్లీ బీఆర్ఎస్‌దే అని పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ...

మాజీ మంత్రి విడుదల రజని పై ఏసీబీ కేసు నమోదు?

మాజీ మంత్రి విడుదల రజని పై ఏసీబీ కేసు నమోదు? విజయవాడ, మార్చి 23, సమర శంఖం ప్రతినిధి:-జగన్‌ పరిపాలన హయాం లో పల్నాడు జిల్లా యడ్ల పాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ ...

కరీంనగర్ సభకు బయలుదేరిన కేటీఆర్

కరీంనగర్ సభకు బయలుదేరిన కేటీఆర్ హైదరాబాద్, మార్చి 23, సమర శంఖం ప్రతినిధి:-బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్ ఆదివారం కరీంనగర్‌లో పర్యటించనున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తలతో ఆయన సమావేశం ...