రాజకీయాలు

ఆరు నెలల్లో నేను చేసింది ఇదీ.. లిస్టు విడుదల చేసిన పవన్ కళ్యాణ్

నూతన సంవత్సరం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఈ ఆరున్నర నెలల కాలంలో పిఠాపురం ఎమ్మెల్యేగా తాను నియోజకవర్గ అభివృద్ధికి ఏమేం చేశాననే వివరాలను ...

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ

తర్వాత గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి కమిటీలు పూర్తి చేస్తాం పార్టీ నేతలకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చూపిస్తాం ఏడాది మెదటి హాఫ్‌లో ...

రేపు ఏపి కేబినెట్ భేటీ

▪️రేపు భేటీ కానున్న ఏపి కేబినెట్. ▪️ సంక్షేమ పథకాల అమలుపై ప్రధానంగా చర్చ. ▪️భూముల మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుపై నిర్ణయం. ▪️ఉద్యోగుల డియే, ఐఆర్ పెంపు పైనా ప్రధానంగా ...

ఢిల్లీ ఎన్నికల సంఘం సీఈవో కీలక ప్రకటన

ఎన్నికల టైంలో పోలింగ్‌ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘాలు రకరకాల క్యాంపెయిన్‌లు నిర్వహిస్తుంటాయి. గడప దాటొచ్చి ఓటేయమని దాదాపుగా బతిమాలినంత పని చేస్తాయి. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఆ ...

ఈనెల 14న ఆస్ట్రేలియాకు సీఎం రేవంత్ రెడ్డి

ఈనెల 14న ఆస్ట్రేలియాకు సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 14,15 తేదీల్లో ఆస్ట్రేలియాలో పర్యటించనున్న సీఎం బృందం సీఎంతో పాటు ఆస్ట్రేలియా వెళ్లనున్న CS, స్పోర్ట్స్ చైర్మన్  క్వీన్‌లాండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించనున్న ...

ఇవాళ విజయవాడ దుర్గమ్మ దర్శనానికి సీఎం చంద్రబాబు.

మధ్యాహ్నం 12.15 గంటలకు దుర్గ గుడికి రానున్న సీఎం చంద్రబాబు.  అనంతరం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్న చంద్రబాబు. టీడీపీ కార్యకర్తలు, నాయకులను కలవనున్న సీఎం చంద్రబాబు.  మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ...

రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు: వైఎస్ జగన్‌

ఆంధ్రప్రదేశ్ : నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. 2025లో ప్రతి ఇంటా సుఖ శాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ...

టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, మండల పార్టీ అధ్యక్షులు, క్రియాశీల కార్యకర్తలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్

• నాయకులు, కార్యకర్తలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు. • మీ కుటుంబాల్లో వెలుగులు నిండి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. • 2024 మనకు ఇన్‌స్పైరింగ్ సంవత్సరం. వ్యూహాత్మకంగా ముందుకెళ్లడంతో ఈ ఏడాది ...

సిఎం చంద్రబాబును కలిసిన సీఎస్ విజయనంద్

సిఎం చంద్రబాబును కలిసిన నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్. ఉడవల్లిలో సిఎం అధికారిక నివాసంలో చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపిన విజయానంద్ దంపతులు.

ఐదు కోట్ల మంది ప్రజలే నాకు హైకమాండ్‌: చంద్రబాబు

యల్లమంద: ప్రజల కష్టాల్లో భాగం పంచుకోవడానికే తాను ఇక్కడికి వచ్చానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా పనులు చేయించాలనేదే తన తపన అని పేర్కొన్నారు.. పల్నాడు జిల్లా ...