రాజకీయాలు

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

పవన్ కళ్యాణ్ వాస్తవ పరిస్థితులు తెలుసుకొని మాట్లాడారు. ఆయన రాజకీయ నాయకుడిగా మాట్లాడలేదు. అల్లు అర్జున్ అరెస్టుతో పుష్ప 2 సినిమాకి ఇంకా ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. పుష్ప 2 సినిమా ఇంకా ...

సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ని ఒంటరిని చేశారు

సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ని ఒంటరిని చేశారు.అల్లు అర్జున్ విషయంలో ముందూ వెనుక ఏం జరిగిందో నాకు తెలియదు. అభిమానులకు అభివాదం చేయాలని ప్రతి హీరోకు ఉంటుంది. ఇందులో పోలీసుల తీరును ...

పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు.. సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారనడం సరికాదు. అల్లు అర్జున్ స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నా అలానే అరెస్ట్ చేస్తారు.. చట్టం ...

రేవంత్ పాలన పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు

రేవంత్ రెడ్డి బలమైన నేత. అల్లు అర్జున్ స్థానంలో రేవంత్ ఉన్నా అలానే అరెస్టు చేస్తారు, చట్టం ఎవరికి చుట్టం కాదు. రేవంత్ రెడ్డి తెలుగు పరిశ్రమకు అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నారు.

మన్మోహన్‌కు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 30 సమర శంఖమ్ :- ప్రపంచం గర్వించదగ్గ ఆర్థికవేత్త మన్మోహన్‌ సింగ్‌ మృతి దేశానికి తీరని లోటని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శాసనసభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం ...

నేడు పంజాబ్ బంద్‌..

ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్‌కు పిలుపునిచ్చిన రైతు సంఘాల హైదరాబాద్, డిసెంబర్ 30 సమర శంఖమ్ : రోడ్లు, రైలు మార్గాలు, దుకాణాలు, వ్యాపార సంస్థలు ...

పెన్షన్లపై శుభవార్త చెప్పిన ప్రభుత్వం

AP: ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో స్పౌజ్ కేటగిరీని కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం చేర్చింది. పెన్షన్ పొందుతున్న వ్యక్తి చనిపోతే అతని భార్యకు ఈ కేటగిరీ కింద మరుసటి నెల నుంచే పెన్షన్ ఇవ్వనుంది. ...

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్థిక సంస్కరణ రూపశిల్పి: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్:డిసెంబర్30 సమర శంఖమ్ :- తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ కు తెలంగాణ అసెంబ్లీ నివాళి అర్పించింది. అనంతరం సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్‌ ...

పీడీఎస్‌ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం దొంగగ: మంత్రి కొల్లు రవీంద్ర

పీడీఎస్‌ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని బియ్యం దొంగగా మారాడని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒకటి కాదు, రెండు కాదు ...

తెలంగాణ రైతులకు బిగ్ షాక్.. రైతు భరోసాకు మళ్లీ ఆన్లైన్ అప్లికేషన్లు..!! 

తెలంగాణ రైతులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైతు భరోసా పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త కిటుకు పెట్టింది. రైతు భరోసా కోసం ఆన్లైన్ ...