రాజకీయాలు
రైతు భరోసాకు ఆన్లైన్ అప్లికేషన్లు..!!
ప్రత్యేక వెబ్సైట్ లేదా యాప్ తెచ్చే యోచనలో ప్రభుత్వం సాగు భూముల గుర్తింపు కోసం శాటిలైట్, ఫీల్డ్ సర్వే.. చర్చించిన కేబినెట్ సబ్ కమిటీ సంక్రాంతి తర్వాత పెట్టుబడి సాయం పంపిణీ పక్కదారి ...
నరసరావుపేట రానున్న సీఎం చంద్రబాబు
నరసరావుపేట: సమర శంఖమ్ :- సీఎం చంద్రబాబునాయుడు నరసరావుపేట మండలం యల్లమంద గ్రామానికి ఈనెల 31న రానున్నారు. ఉదయం 10.30 గంటలకు ఉండవల్లిలో బయల్దేరి 11 గంటలకు యల్లమంద గ్రామానికి చేరుకుంటారు. 11.05 ...
వారిని గాంధీ కుటుంబం ఎప్పుడూ గౌరవించలేదు: కేంద్రమంత్రి
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ను కేంద్ర ప్రభుత్వం అవమానించిందని కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మారకం నిర్మించే ప్రాంతంలో కాకుండా నిగమ్బోధ్లో అంత్యక్రియలు నిర్వహించిన. విషయంపై కూడా ...
బిగ్ బ్రేకింగ్.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మెచ్చుకున్న సీఎం రేవంత్ రెడ్డి
మంత్రి కోమటిరెడ్డికి గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఫోన్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అభినందించిన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం టెండర్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ...
ఈనెల 31న పల్నాడు జిల్లాకు సీఎం చంద్రబాబు
యల్లమందలోని పెన్షన్ల పంపిణీలో పాల్గొననున్న సీఎం ఉ.11:35 గంటలకు లబ్ధిదారులతో చంద్రబాబు ముఖాముఖి. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం. ఎల్లుండి మ.1:45 గంటలకు కోటప్పకొండకు సీఎం చంద్రబాబు. త్రికోటేశ్వరస్వామిని దర్శించుకోనున్న చంద్రబాబు
రేపు సాయంత్రం అధికారులు, ఉద్యోగులతో పవన్ కల్యాణ్ వీడియో కాన్ఫరెన్స్.
ప్రభుత్వ ఉద్యోగులపై దాడుల వ్యవహారంపై చర్చించనున్న పవన్. పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి అధికారులు, ఉద్యోగులతో వీడియో కాన్ఫరెన్స్. రాష్ట్ర, జిల్లా, మండలస్థాయి అధికారులు, ఉద్యోగులతో మాట్లాడనున్న పవన్. ఇటీవల కడపలో ఎంపీడీవోపై భౌతిక ...
చంద్రబాబు చాణక్యం…. గుజరాత్ లెవల్లో
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాజకీయాలపై ఓ పుస్తకం రాస్తే.. అందులోని ప్రతి పేజీలో కనిపించే పేరు చంద్రబాబు. 40 ఏళ్లకుపైగా ...
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వ కానుక.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కానుకే రీజినల్ రింగు రోడ్డు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ మొదలైందని చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ఆర్ ...
మామ, బావమరిదిపై కోపంతో హరీశ్ రావు విచారణ కోరారన్న మంత్రి
ఓఆర్ఆర్ టోల్ లీజు అంశంలో కేసీఆర్, కేటీఆర్ లను ఇరికించేందుకే హరీశ్ రావు అసెంబ్లీలో సిట్ కోరారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. మామ మీద కోపంతోనూ, బావమరిది మీద కోపంతోనో ...
తెలంగాణకు పట్టిన దరిద్రం బీఆర్ఎస్: బిజెపి ఎంపీ రఘునందన్.
కేంద్రాన్ని ఎదిరించి ప్రశ్నిస్తే బీజేపీ కేసులు పెడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించడం పట్ల బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రస్థాయిలో స్పందించారు. కేటీఆర్ పై కేసుతో బీజేపీకి, ప్రధాని మోదీకి ...