రాజకీయాలు

AP నూతన CSగా విజయానంద్?

AP : రాష్ట్ర నూతన CSగా సీనియర్ IAS ఆఫీసర్ విజయానంద్ నియమితులైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు సోమవారం వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత CS నీరభ్ కుమార్ పదవీ ...

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు.. ఆ పార్టీల మధ్యనే పోటీ..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు దాదాపు పూర్తి చేసింది. ఉన్నతాధికారులతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించిన ఈసీ అధికారులు, జనవరి మొదటి వారంలో షెడ్యూల్ విడుదల చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ...

కాంచన శాంతి వనమును సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

కన్హా శాంతి వనంను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదివారం సందర్శించారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా గ్రామంలోని కన్హా శాంతివనంలో చిన్నారులు, విద్యార్థులకు అందించే సాఫ్ట్ స్కిల్స్ కు సంబంధించి వివరాలు ...

తిమ్మాపూర్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎంపిపి యం శివశంకర్ గౌడ్

కొత్తూరు మున్సిపాలిటీ కేంద్రంలోని తిమ్మాపూర్ జాతీయ రహదారిపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు,ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్ తో కలిసి ఘన స్వాగతం పలికి ...

కన్హా శాంతి వనానికి సందర్శించిన తెలంగాణ ముఖ్యమంత్రి 

రంగారెడ్డి జిల్లా, నందిగామ మండలంలోని కన్హా గ్రామంలో కన్హా శాంతి వనం ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు ...

బీజేపీ కుట్ర బట్టబయలైంది: కేజీవాల్

ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ కుట్ర బట్టబయలైందని మాజీ సీఎం కేజ్రివాల్ తెలిపారు. ‘గత 15 రోజుల్లో వేల ఓట్లను తీసివేసి నకిలీ ఓట్లు కలిపేందుకు బీజేపీ దరఖాస్తులు ఇచ్చింది. వారికి ముఖ్యమంత్రి ముఖం, ...

రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీలో కుదరని ఏకాభిప్రాయం

కేబినెట్ సబ్ కమిటీలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సుదీర్ఘంగా రెండున్నర గంటల పాటు సాగిన భేటీ. అయినా రైతు ...

ముగిసిన సబ్ కమిటీ మీటింగ్

హైదరాబాద్:డిసెంబర్ 29 సమర శంఖమ్ :- రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశం లో రైతు ...

మన్ కీ బాత్’లో అక్కినేని నాగేశ్వరరావును గుర్తుచేసుకున్న మోదీ

ప్రతి నెల చివరి ఆదివారం ప్రధాని ‘మన్ కీ బాత్’ కార్యక్రమం. తాజా ఎపిసోడ్ లో సినిమా రంగం గురించి మాట్లాడిన ప్రధాని  తెలుగుతో సహా పలు భాషలకు చెందిన సినీ ప్రముఖుల ...

రేవంత్‌ను అదే పనిగా కెలుక్కుంటున్న అంబటి !

రేవంత్ రెడ్డి జోలికి వెళ్లే కొద్దీ వెళ్లాలనుకుంటున్నారు అంబటి రాంబాబు. అదే పనిగా తప్పు పడుతూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేసి తగ్గేదే లేదే అన్నట్లుగా బ్యాట్‌తో ...