రాజకీయాలు
మీరు రెడ్ బుక్ రాసుకోండి కార్యకర్తలకు జగన్ పిలుపు
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని నిత్యం విమర్శిస్తున్న ప్రతిపక్ష వైసీపీ ఇప్పుడు తమ కార్యకర్తలు కూడా రెడ్ బుక్ రాయమని సలహా ఇస్తోంది. కూటమి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది ...
సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్రావు బహిరంగ లేఖ..!!
రాష్ట్రంలో కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మద్దతు ధరపై 400 రూపాయల బోనస్ ఇచ్చి కంది ...
నాపై కక్షతో నా భార్య మీద అక్రమ కేసు పెట్టారు..పేర్ని నాని సంచలన ప్రకటన
ఆమెను అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. నా భార్య వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి, వైసీపీ నేత ...
కడప ఎయిర్ పోర్టుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
కడప ఎయిర్ పోర్టుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. పవన్ కల్యాణ్ కు స్వాగతం పలికిన కూటమి నేతలు. రిమ్స్ ఆస్పత్రికి బయల్దేరిన పవన్ కల్యాణ్. ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించనున్న పవన్
జనవరి మొదటివారంలో పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు..!!
గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముమ్మర కసరత్తు సంక్రాంతి తర్వాత షెడ్యూల్ విడుదల మూడు విడతల్లో ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారానే స్థానిక సమరం సర్పంచ్కు పింక్ కలర్, వార్డు సభ్యుడికి వైట్ కలర్ ...
త్రిబుల్ ఆర్ ఉత్తరభాగం అలాట్మెంట్ రూపొందించింది టిఆర్ఎస్ బిజెపి ప్రభుత్వలే..నల్గొండ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వల్కి దిలీప్
త్రిబుల్ ఆర్ ఉత్తరభాగం అలాట్మెంట్ రూపొందించింది టిఆర్ఎస్ బిజెపి ప్రభుత్వలే…ఇప్పుడు ఉద్యమం చేస్తున్న టిఆర్ఎస్ బిజెపి నాయకులు అప్పుడు ఎందుకు ప్రభుత్వాలను ప్రశ్నించలేదు… త్రిబుల్ ఆర్ లో రైతులు భూములు కోల్పోవడం బాధాకరమే.. ...
మన్మోహన్ సింగ్ కు రష్యా అద్యక్షుడి సంతాపం
సమర శంఖమ్ తెలుగు దినపత్రిక: హైదరాబాద్, డిసెంబర్ 27 * మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతాపం ప్రకటించారు. * అత్యుత్తమ రాజనీతిజ్ఞుడని గుర్తు చేసుకున్నారు పుతిన్. ...
బ్రేకింగ్ న్యూస్… బీసీ సంఘాలతో సమావేశం అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు
బ్రేకింగ్ న్యూస్… బీసీ సంఘాలతో సమావేశం అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిండానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధాన డిమాండ్ గా ఉన్న ...
మన్మోహన్ కు నివాళి అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు కేశినేని ...
నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి నివాళి అర్పించి, తిరిగి హైదరాబాద్ రానున్న రేవంత్ రెడ్డి