రాజకీయాలు

అధికారులు చిత్త శుద్ధితో కృషి చెయ్యాలి. మంత్రి బండి సంజయ్ కుమార్

    నారాయణపేట ప్రతినిధి: నిరుపేదల అభ్యున్నతికి అధికారులు చిత్త శుద్ధితో కృషి చేయాలని, 2028 సంవత్సరం నాటికి ఆర్థిక ప్రగతిలో భారత్ మూడో స్థానంలో ఉండే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని ...

రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ నేపథ్యంలో.. సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

టికెట్ల రేట్లను పెంచడమంటే బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహించడమేనన్న నారాయణ. క్రైమ్, అశ్లీలతలను పెంచే సినిమాలకు ప్రోత్సాహకాలు ఎందుకని ప్రశ్న.? హీరోలు రోడ్ షోలు చేయడం సరికాదని వ్యాఖ్య కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ ...

ఏపీకి దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాక

* జనవరి 8న ఉత్తరాంధ్రలో పర్యటన * రూ.85 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం *అమరావతి:* * ప్రధాని మోదీ ఏపీ రానున్నారు.  * జనవరి 8న ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. * ఈ ...

కొత్త బడ్జెట్ కు ముందుకు కీలక డాక్యుమెంట్: నిర్మల సీతారామన్

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన లోక్సభలో 2025–26 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆర్థికశాఖ కీలక డాక్యుమెంటును ఆవిష్కరించింది. బడ్జెట్ లక్ష్యాలను ఈ డాక్యుమెంట్లో సూచించింది. 4.5 శాతం ...

ఈ ఊరు చిన్నది కాదు, నాకు మార్గ దర్శకం..ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్

మెదక్ జిల్లాలో సేంద్రియ వ్యవసాయం చేసిన రైతులు,. గ్రామపంచాయతీ సభ్యులు..  ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్  మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికిలోని కృషి విజ్ఞాన కేంద్రానికి హెలికాప్టర్ చేరుకున్న ఉప రాష్ట్రపతి ...

తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

భువనగిరి డిసెంబర్ 25 సమర శంఖమ్ న్యూస్ :- భువనగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పై తప్పుడు కధనాలు ప్రసారం చేసిన బిగ్ టీవీ యాజమాన్యం పై చర్యలు ...

ఇచ్చిన హామీలను కాంగ్రెస్ తుంగలో తొక్కింది: ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అన్నింటినీ తుంగలో తొక్కిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. మెదక్ చర్చిని సంప్రదించిన ఆమె అనంతరం మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ పాలనలో క్రిస్మస్ గిఫ్ట్, ...

తెలంగాణలో కాంగ్రెస్ పాలన పై ప్రశంసలు కురిపిస్తూ రాహుల్ గాంధీ లేక

తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఉత్తమ పనితీరును కనబరుస్తుందని, ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నానని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో రాహుల్ గాంధీ మార్గదర్శకత్వంలో మరింత ముందుకు వెళతామని పేర్కొంటూ ...

తెలంగాణ జాతిపిత కేసీఆర్ ని కలిసిన భువనగిరి బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కంచర్ల

భువనగిరి డిసెంబర్ 25 సమర శంఖమ్ న్యూస్:- భువనగిరి జిల్లా పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా ...

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసిన సిఎం చంద్రబాబు నాయుడు.

ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై చర్చ. రాష్ట్రానికి నిధులపై నిర్మలా సీతారామన్ తో చర్చించిన చంద్రబాబు.