రాజకీయాలు
తెలంగాణను ఫాలో అవ్వండి.. చంద్రబాబుకు సీపీఐ లీడర్ లేఖ
నూతన సంవత్సరం సమీపిస్తోంది. ఆ వెంటనే ఓ పదిరోజులకే సంక్రాంతి పండుగ రానుంది. ఇక పెద్ద పండుగ అంటే హడావిడి మామూలుగా ఉండదుగా. కోళ్లపందేలు, సంక్రాంతి సంబరాలు ఒకెత్తయితే.. సినిమాల కోలాహలం మరో ...
రేపు ప్రత్యేక విమానంలో కర్ణాటక వెళ్లనున్న రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు
రేపు ప్రత్యేక విమానంలో కర్ణాటక వెళ్లనున్న రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు కర్ణాటక బెల్గాంలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు జరిగే కాంగ్రెస్ సీడబ్ల్యుసీ సమావేశానికి హాజరు. రేవంత్ రెడ్డితో పాటు ...
త్వరలోనే ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్.. సీబీఐ, ఈడీకి బీజేపీ ఆదేశాలిచ్చిందన్న కేజ్రీవాల్
దేశ రాజధాని ఢిల్లీలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య తీవ్ర మాటల యుద్ధం నెలకొంటుంది. ఇక అధికారంలో ఉన్న ఆప్.. ...
ప్రధానితో చంద్రబాబు భేటీ.. చర్చించిన అంశాలు ఇవే!
ప్రధానితో చంద్రబాబు భేటీ.. చర్చించిన అంశాలు ఇవే! ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. సమావేశంలో అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారం.. మధ్యంతర బడ్జెట్లో ప్రతిపాదించిన రూ.15 వేల కోట్లు ...
కేంద్ర హోంమంత్రిని మర్చిపోయిన తెలంగాణ డిప్యూటీ సీఎం, మంత్రి, ఎమ్మెల్యే, మేయర్..
కేంద్ర హోంమంత్రిని మర్చిపోయిన తెలంగాణ డిప్యూటీ సీఎం, మంత్రి, ఎమ్మెల్యే, మేయర్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను రక్షణ శాఖ మంత్రి అంటూ బ్యానర్ ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించిన డిప్యూటీ సీఎం ...
నిన్న పుష్ప 2 మూవీ టీంను ఇవాళ సెన్సార్ బోర్డును నిందించిన తీన్మార్ మల్లన్న..
నిన్న పుష్ప 2 మూవీ టీంను ఇవాళ సెన్సార్ బోర్డును నిందించిన తీన్మార్ మల్లన్న పుష్ప 2 సినిమా విషయంలో సెన్సార్ బోర్డుని తప్పుబట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సెక్యులర్ పార్టీ, ...
ఏపీలో కొత్త సంవత్సరంతో పాటే మారనున్న డీజీపీ, సీఎస్.. మరి ఈ లిస్ట్లో ఉన్నది ఎవరు..?
ఆంధ్రప్రదేశ్లో కొత్త సంవత్సరంతో పాటే.. కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు కూడా రానున్నారు. ప్రస్తుత సీఎస్ నీరబ్కుమార్, డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీకాలం ఈ నెలతో పూర్తవుతుండడంతో.. కొత్త సీఎస్, డీజీపీ ...
సినీ ఇండస్ట్రీలో చలనం!..సీఎం రేవంత్ రెడ్డి, వ్యాఖ్యలకు..
హైదరాబాద్:డిసెంబర్ 23 సమర శంఖమ్ డిసెంబర్ 4వ తేదీ రాత్రి హైదరాబాద్లోని సంధ్య థియేటర్లో ప్రీమియర్ షో వేయడం, ఆ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో దిల్సుఖ్ నగర్కు చెందిన రేవతి(35) మృతి చెంద ...
పంచాయతీల్లో రిజర్వేషన్ల పర్వం..!!
పంచాయతీల్లో రిజర్వేషన్ల పర్వం..!! ఇకపై ఐదేళ్లకోసారి కోటా మార్పు చట్టసవరణతో గ్రామాల్లో మారనున్న రాజకీయం పదేళ్ల రిజర్వేషన్కు… ఫుల్స్టాప్ పాత కోటా ఆశావహుల ఆశలు గల్లంతు ప్రతి మండలానికి… ఐదుగురు ఎంపిటిసిలు కలెక్టర్లకు ...
జనవరిలో దావోస్ పర్యటనకు తెలుగు రాష్ట్రాల సీఎంలు
జనవరిలో దావోస్ పర్యటనకు తెలుగు రాష్ట్రాల సీఎంలు. వచ్చే నెల 20 నుంచి దావోస్లో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సు. భారత్ నుంచి హాజరు కానున్న మూడు రాష్ట్రాల సీఎంలు. ...