రాజకీయాలు

ఆటోడ్రైవర్లకు సంఘీభావంగా ఆటోల్లో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు…

ఆటోడ్రైవర్లకు సంఘీభావంగా ఆటోల్లో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు… ఇప్పటివరకు 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆత్మహత్య చేసుకున్న ఆటోడ్రైవర్ల జాబితాను ఇచ్చాము అయినా రాష్ట్ర ...

టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్‌ కార్యక్రమం నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన సందర్భంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌ గౌడ్ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్..

  బుధవారం టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్‌ కార్యక్రమం నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన సందర్భంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌ గౌడ్ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించారు. నెక్లెస్ ...

జమిలి ఎన్నికల బిల్లుపై జరుగుతున్న చర్చకు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వ్యతిరేకం..భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి…

యాదాద్రి భువనగిరి జిల్లా డిసెంబర్  17 సమర శంఖమ్  75 సంవత్సరాల కాన్స్టిట్యూషన్ విజయోత్సవాలు జరుపుకుంటున్న ఈ సంవత్సరంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా రూపొందించి నటువంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిలి బిల్లును ...

లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి సంకెళ్లు వేయటం సిగ్గుచేటు అంటూ నినాదాలు. — బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు ఖమ్మంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి పై నిరసన తెలిపిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు.

ఖమ్మం, ప్రతినిధి డిసెంబర్ 17 (సమర శంఖమ్) :- రైతన్నలపై కక్ష సాధింపులు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి మారాలంటూ.అన్యాయమవుతున్న గిరిజన రైతులకు న్యాయం జరగాలంటూ.జడ్పీ సెంటర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ...

నిరంకుశ పాలనను నిరసిస్తూ.. అన్నదాతలకు మద్దతు డాక్టర్  బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పణ. మల్కాజిగిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి

రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి, వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, ఉప్పల్ ఎమ్మెల్యే ...

రాష్ట్రానికి విచ్చేసిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

శీతాకాల విడిదికి రాష్ట్రానికి విచ్చేసిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఘన స్వాగతం పలికారు. ...

మేడ్చల్ నియోజకవర్గం కీసర మండలంలో ఉన్న గురుకులంలో విద్యార్థులకు ఎలుకలు కరిసి హాస్పిటల్ కి వెళ్ళిన విద్యార్థులను పరామర్శించడానికి వచ్చిన మేడ్చల్ నియోజకవర్గం బిజెపి పార్టీ ఇంచార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు ఖండిస్తున్న సుదర్శన్ రెడ్డి..

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలుకలు కరిచి అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులను పలకరించడానికి వస్తే ఇక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారని అన్నారు. అలాగే చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి వసతులు లేక బాత్రూమ్స్ సౌకర్యం లేక హాస్టల్లోకి ...

భవిష్యత్తు ఎర్రజెండాదే…ప్రపంచంలో అనేక దేశాల్లో కమ్యూనిస్టులు అధికారంలోకి రావడమే నిదర్శనం…సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్ ..

ప్రపంచంలో అనేక దేశాల్లో పాలక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్మికులు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి కమ్యూనిస్టులను అధికారులకు తీసుకొచ్చారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్ ...

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు,స్వాగతం పలికిన, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ర్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..

ఆంధ్రప్రదేశ్ : సమర శంఖమ్ గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు,స్వాగతం పలికిన, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ర్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్…

అరెస్టు చేసి అక్రమంగా జైల్లో పెట్టిన లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ అంబేద్కర్ కి పూలమాలవేసి వినతిపత్రం అందించిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి..

– లగచర్ల రైతుల అరెస్టు ప్రజాస్వామికం….. – సొంత భూములు అమ్మనందుకు, అల్లుడి ఫార్మా కంపెనీ స్థాపన కోసం రేవంత్ రెడ్డి ఈ దారుణానికి పాల్పడడం నిస్సిగ్గు చర్య…. – రైతులను అన్ని ...