రాజకీయాలు
సీఎం చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో ప్రసంగం
అమరావతి: డిసెంబర్ 11 సమర శంఖమ్ కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఈ సదస్సు ప్రభుత్వ విధానాలపై చర్చకు అనువైన వేదికగా పనిచేస్తుందని, ప్రతి సంక్షోభంలోనూ అవకాశాలను చూడటం నాయకత్వ లక్షణమని ...
ఎస్సి వర్గీకరణ తక్షణమే చేపట్టాలని జ్యుడిషియల్ ఏకసభ్య కమీషన్ కు వినతి పత్రం అందజేత
ఎస్సి వర్గీకరణ పై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ ఏకసభ్య విచారణ కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీమ్ అక్తర్ కి బుధవారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలిసి ఎస్సీ వర్గీకరణ ...
గురుకులాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం….ఘట్కేసర్ గురుకుల పాఠశాలకు రూ.కోటిన్నర కేటాయించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు..మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి చొరవతో నియోజకవర్గానికి కేటాయించిన 10 కోట్ల నిధులలో భాగంగా మంగళవారం ఘట్కేసర్ మండలం లోని గురుకుల పాఠశాలలో మరమ్మత్తులకు 1.50 కోట్ల నిధులతో శంకుస్థాపన ...
యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన పెద్దగొని మౌనిక రమేష్ గౌడ్ ని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన పెద్దగొని మౌనిక రమేష్ గౌడ్ ని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభినందించి సన్మానించారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మునుగోడు ...
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పై ఢిల్లీలో ప్రెస్ మీట్….పాల్గొన్న ఎంపీ రవిచంద్ర, మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్
తెలంగాణ రాష్ట్రం,ప్రజల ప్రయోజనాలు, న్యాయమైన హక్కుల సాధనకు కేంద్ర ప్రభుత్వంతో తమ పార్టీ నిరంతరం పోరాడుతూనే ఉంటుందని భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు.ఢిల్లీలోని ...
తెలంగాణ తల్లి విగ్రహానికి క్షిరాభిషేకం చేసిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని తంగడపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేసిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. ఈ కార్యక్రమంలో తంగడిపల్లి మాజీ సర్పంచ్ ముటుకులోజు ...
అదిలాబాద్ కామారెడ్డి ఎమ్మెల్యేలకి వినతి పత్రం
బిజెపి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే కి, కాకిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే కి చౌటుప్పల,గజ్వేల్, బోనగిరి త్రిబుల్ ఆర్ భూనిర్వాసిత రైతులు హైదరాబాదులో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ...
తెలంగాణ దశను మార్చిన రోజు డిసెంబర్ 9 కెసిఆర్ దీక్ష ఫలించిన రోజు డిసెంబర్ 9 – మాజీ ఎంపీ నామ..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆరున్నర దశాబద్దలుగా అనేక దశల్లో జరిగిన పోరాటంలో స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చుకోవాలని చేసిన ప్రయత్నాల్లో భాగంగా తెలంగాణ ఉద్యమ నేత, స్వరాష్ట్ర సాధకుడు కెసిఆర్ దీక్షఫలించిన రోజు ...
బీజేపీ ఎమ్మెల్యేలు వినూత్నంగా ట్రాక్టర్ పై ఉదయం అసెంబ్లీ సమావేశలకు వచ్చారు.
ఉదయం అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు వినూత్నంగా ట్రాక్టర్పై వచ్చారు. హైదర్గూడ హోల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బషీర్బాగ్ మీదుగా అసెంబ్లీకి వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారెంటీలు అమలు ...
బిఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనం ప్రారంభోత్సవం మరియు తెలంగాణ తల్లి విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమలలో మాజీ మంత్రి మల్లారెడ్డి
చామకుర మల్లారెడ్డి మాజీ మంత్రి మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గండి మైసమ్మలో మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనం ప్రారంభోత్సవం మరియు ...