రాజకీయాలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వాగతం పలికిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

  నల్గొండ నార్కట్పల్లి మండలం కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి  సొంత గ్రామం బ్రాహ్మణ వెల్లంల లో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి మంత్రులతో ...

సచివాలయంలో నూతన తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు

సచివాలయంలో నూతనంగా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, రచయిత జూలూరి గౌరీ శంకర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.  తెలంగాణ తల్లి ...

పార్లమెంటులో బి.సి బిల్లు పెట్టాలి – దేశ వ్యాప్తంగా కులగణన చేయాలి పంచాయతీరాజ్ ఎన్నికలలో బి.సి.లకు 42% కేటాయించాలని పెద్దయెత్తున ఆందోళనకు హెచ్చరిక.

పార్లమెంటులో బి.సి బిల్లు పెట్టాలని, దేశ వ్యాప్తంగా కులగణన చేయాలని, పంచాయతీరాజ్ ఎన్నికలలో బి.సి లకు 42% కేటాయించాలని, దేశ వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని బి.సి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ ...

మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ని తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని రాష్ట్ర బీసీ ...

సాయిబాబా ఆలయ ప్రారంభోత్సవంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి

 మేడ్చల్ మండల పరిధిలోని పూడూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన సాయిబాబా ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈనెల 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు జరిగిరిన పూజ కార్యక్రమాల్లో భాగంగా ...

నల్గొండ జిల్లాకు 5 రోడ్ల విస్తరణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్.

నల్గొండ జిల్లాకు 5 రోడ్ల విస్తరణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి మేరకు రోడ్ల విస్తరణకు 204 కోట్ల నిధులు మంజూరు చేసిన ...

ఎల్లుండి మాజీ సీఎం కేసీఆర్ కీలక సమావేశం

రాష్ట్ర రాజకీయాల్లో గులాబీ బాస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యాక్టీవ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 8వ తేదీన బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు.ఎర్రవెల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో సమావేశానికి ...

మంత్రి నారా లోకేష్ ను కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్

విజయవాడ ఉండవల్లి నివాసంలో రాష్ట్ర విద్యా శాఖ మరియు ఐటి శాఖ మంత్రివర్యులు  నారా లోకేష్ ని మర్యాదపూర్వకంగా  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించినందుకు మౌలానా ముస్తాక్ ...

వారి డిమాండ్లను వెంటనే అమలు చేయాలి.. రాహుల్ గాంధీ డిమాండ్  

రైతులు సుభిక్షంగా ఉన్నప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుందని, రైతుల డిమాండ్లను వెంటనే అమలు పరచాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనలపై స్పందించిన ఆయన.. పలు కీలక వ్యాఖ్యలు ...

తెలంగాణ విపత్తు నిర్వహణ దళంను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో జాతీయ విపత్తు స్పందన దళం తరహాలో రాష్ట్ర విపత్తు స్పందన దళం రంగం అందుబాటులోకి రానుంది. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాన్ని సీఎం రేవంత్ రెడ్డి ...