రాజకీయాలు

జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభ పిఠాపురం, మార్చి 14, సమర శంఖం ప్రతినిధి:-ర్ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ సభకు జనసేన పార్టీ అధ్యక్షుడు మరియు ...

ఇక మసీదులు, ఆలయాల్లో లౌడ్‌ స్పీకర్లపై ఆంక్షలు..!!

ఇక మసీదులు, ఆలయాల్లో లౌడ్‌ స్పీకర్లపై ఆంక్షలు..!! యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లక్నో, మార్చి 14, సమర శంఖం ప్రతినిధి:-మతపరమైన ప్రదేశాల్లో లౌడ్‌ స్పీకర్ల వినియోగంపై సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా వ్యవహరించాలని ...

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ఏకగ్రీవం

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ఏకగ్రీవం హైదరాబాద్, మార్చి 13, సమర శంఖం ప్రతినిధి:-తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల స్థానాలు ఐదు ఏకగ్రీవం అయ్యాయి. ఈ మేరకు ఎన్నికల అధికారులు అధికారిక ...

తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం..?

తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం..? హైదరాబాద్, మార్చి 13, సమర శంఖం ప్రతినిధి:-తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రవేశపెట్టారు. ...

మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్

మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. గవర్నర్ ప్రసంగం ...

డిలీమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుంది: సీఎం రేవంత్ రెడ్డి

డిలీమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుంది: సీఎం రేవంత్ రెడ్డి సరైన విధానాలు లేకుండా లోక్‌సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ ...

ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హతపై సుప్రింకోర్టు నోటీసులు..!!

ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హతపై సుప్రింకోర్టు నోటీసులు..!! స్పీకర్ గడ్డం ప్రసాద్ కు నోటీసులు పదిమంది ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హతవేటు విషయంలో బుధవారం కీలకపరిణామం చోటుచేసుకున్నది. అదేమిటంటే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాదరావుకు ...

జర్నలిస్టుల ఆరోగ్య పథకంపై త్వరలో సమావేశం: మంత్రి

జర్నలిస్టుల ఆరోగ్య పథకంపై త్వరలో సమావేశం: మంత్రి టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందానికి ఆరోగ్య శాఖ మంత్రి హామీ హైదరాబాద్, మార్చి 12, సమర శంఖం ప్రతినిధి:- రాష్ట్రంలో జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు ...

కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం

కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం తెలంగాణ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులకు బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన ...

రాజకీయ ముసుగులో నేరాలు చేస్తే తాటతీస్తా: ఏపీ సీఎం చంద్రబాబు

రాజకీయ ముసుగులో నేరాలు చేస్తే తాటతీస్తా: ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిక.. రాష్ట్రంలో రౌడీయిజానికి తావు లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. అలా చేయాలనుకున్న వారు ...