రాజకీయాలు
పద్మశాలీలకు సీఎం రేవంత్ బహిరంగ క్షమాపణ చెప్పాలి: పద్మశాలి సంఘం నేతల డిమాండ్
పద్మశాలీలకు సీఎం రేవంత్ బహిరంగ క్షమాపణ చెప్పాలి: పద్మశాలి సంఘం నేతల డిమాండ్ కరీంనగర్, మార్చి 11, సమర శంఖం ప్రతినిధి:-హైదరాబాదులో ఇటీవల అఖిలభారత పద్మశాలి సంఘం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ...
టీటీడీ దర్శనాలపై ఏపీ సీఎంకి లేఖ రాసిన తెలంగాణ మంత్రి
టీటీడీ దర్శనాలపై ఏపీ సీఎంకి లేఖ రాసిన తెలంగాణ మంత్రి తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి దర్శనం కోసం సిఫార్సు లేఖల వ్యవస్థను తిరిగి తీసుకువచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు ...
గోవా, గుజరాత్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ: ఆప్
గోవా, గుజరాత్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ: ఆప్ గోవా, గుజరాత్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆప్ (AAP) వెల్లడించింది. ఈ మేరకు ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ నాయకురాలు ఆతిశీ మాట్లాడుతూ.. ...
వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం నూతన భవనాలకు శంకుస్థాపన
వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం నూతన భవనాలకు శంకుస్థాపన హైదారాబాద్, మార్చి 08, సమర శంఖం ప్రతినిధి:-హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ ఉన్నతస్థాయి ప్రమాణాలతో ప్రపంచస్థాయి యూనివర్సిటీగా ...
మహిళా శక్తి బస్సులను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మహిళా శక్తి బస్సులను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, మార్చి 08, సమర శంఖం ప్రతినిధి:-మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శక్తి ఆర్టీసీ బస్సులను సీఎం రేవంత్ రెడ్డి, శనివారం ఘనంగా ...
మరో కేసులో విజయవాడ స్టేషన్ కు పోసాని కృష్ణ మురళి
మరో కేసులో విజయవాడ స్టేషన్ కు పోసాని కృష్ణ మురళి అమరావతి, మార్చి 08, సమర శంఖం ప్రతినిధి:- పోసాని కృష్ణ మురళి పై కూటమి పార్టీల నేతలు పెట్టిన కేసుల్లో ఆయనకు వరుసగా ...
మహిళలంటే ప్రతి ఒక్కరిలో గౌరవం ఉండాలి: మంత్రి సీతక్క
మహిళలంటే ప్రతి ఒక్కరిలో గౌరవం ఉండాలి: మంత్రి సీతక్క హైదరాబాద్, మార్చి 08, సమర శంఖం ప్రతినిధి:-సమానత్వం మహిళా దినోత్సవం ముఖ్య ఉద్దేశమని మంత్రి సీతక్క అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ...
బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ
బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ ఎర్రవెల్లి, మార్చి 07, సమర శంఖం ప్రతినిధి:-తెలంగాణ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేడు పార్టీ నేతలతో సమావేశం ...
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు డిఏ పెంపు?
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు డిఏ పెంపు? హైదరాబాద్, మార్చి 07, సమర శంఖం ప్రతినిధి:-తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు శభవార్త చెప్పింది. యాజమాన్యంతో చర్చించి ఆర్టీసీ ఉద్యోగులకు 2.5శాతం డీఏ ప్రకటిస్తున్నట్లు రవాణా, ...
ఏపీ: ఈనెల 10 నుంచి బీసీ స్వయం ఉపాధి యూనిట్లకు దరఖాస్తుల స్వీకరణ
ఏపీ: ఈనెల 10 నుంచి బీసీ స్వయం ఉపాధి యూనిట్లకు దరఖాస్తుల స్వీకరణ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసినందున ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న బీసీ సంక్షేమ పథకాల యూనిట్ల ఏర్పాటుకు లబ్దిదారులు దరఖాస్తు ...