ప్రాంతీయ వార్తలు

భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మే 27 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కోనుగోలు కేంద్రాల వద్ద ...

మంథని: ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి

మంథని: ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి విలేకరుల సమావేశంలో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల డిమాండ్ మంథని, మే 22, సమర శంఖం ప్రతినిధి:- తమ న్యాయమైన డిమాండ్లను అద్దె ...

కన్న కూతురిని కడతేర్చిన కసాయి తల్లి

కన్న కూతురిని కడతేర్చిన కసాయి తల్లి గొంతు నులిమి చంపి, నీటి గుంతలో పడేసి ఏడేళ్ల కూతురిని హత్య చేసిన తల్లి, గతంలో భర్తను కూడా హత్య చేసిన మహిళ నాగర్ కర్నూల్ ...

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్.

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్. తమ అధికారాలను వినియోగించి వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యేలా చేస్తామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పట్ల ఆగ్రహం వ్యక్తం ...

కేసీఆర్‌ ప్రతిష్టను దెబ్బతియాలనే కుట్రతోనే నోటీసులు…ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

కేసీఆర్‌ ప్రతిష్టను దెబ్బతియాలనే కుట్రతోనే నోటీసులు…ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయ కక్షతో కేసీఆర్ గారి ప్రతిష్టను దెబ్బతీయడానికే కాళేశ్వరం కమిషన్ పేరుతో నోటీసులు ఇచ్చారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో ...

కేసీఆర్ తో హరీశ్ రావు భేటీ

కేసీఆర్తో హరీశ్ రావు భేటీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో ఆ పార్టీ ఎమ్మెల్యే హరీశ్ రావు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో భేటీ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో వచ్చే నెల 5న విచారణకు ...

లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు: హోం మంత్రి

లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు: హోం మంత్రి AP: రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి అనిత అధికారులను ఆదేశించారు. ఏలూరు, రేపల్లె, పొన్నూరు ప్రాంతాల్లో విస్తారంగా ...

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద ఘటనపై ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద ఘటనపై ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఈ నెల 18న చార్మినార్ పరిసర ప్రాంతాల్లోని గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు ...

కేసీఆర్కు నోటీసులు.. స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు

కేసీఆర్కు నోటీసులు.. స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు TG: BRS అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. ...

ఏపీలో ‘వందే భారత్’ డిపో రెడీ!

ఏపీలో ‘వందే భారత్’ డిపో రెడీ! విజయవాడ : దేశంలోనే రెండో అతిపెద్ద రైల్వే జంక్షన్ విజయవాడ కావటం తో ఇక్కడ వందేభారత్ రైళ్లకు మెయింటెనెన్స్ స్టేషన్ అవసరమన్న ఉద్దేశ్యంతో రైల్వేబోర్డు వందేభారత్ ...