ప్రాంతీయ వార్తలు

తెలంగాణ: 6,729 ఉద్యోగాలు తొలగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

తెలంగాణ: 6,729 ఉద్యోగాలు తొలగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు హైదరాబాద్, మార్చి 28, సమర శంఖం ప్రతినిధి:- తెలంగాణలోని రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ పొందాక కూడా కాంట్రాక్టు పద్దతిలో కీలక ...

తెలంగాణ జిల్లాల్లో మండుతున్న ఎండలు

తెలంగాణ జిల్లాల్లో మండుతున్న ఎండలు హైదరాబాద్, మార్చి 28, సమర శంఖం ప్రతినిధి:- తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా ఎండల తీవ్రత పెరుగుతుంది. దీని ప్రభావంతో వడ గాలుల వీస్తున్నాయి. ఇక, నేడు తెలంగాణలోని 15 ...

వీరనారి చాకలి ఐలమ్మ వర్సిటీకి యూజీసీ గుర్తింపు..!!

వీరనారి చాకలి ఐలమ్మ వర్సిటీకి యూజీసీ గుర్తింపు..!! హైదరాబాద్, మార్చి 27, సమర శంఖం ప్రతినిధి:- హైదరాబాద్ నగరం కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) గుర్తింపు ...

యూఏఈ జైలు నుండి 500 మంది భారతీయ ఖైదీల విడుదల

యూఏఈ జైలు నుండి 500 మంది భారతీయ ఖైదీల విడుదల హైదరాబాద్, మార్చి 28, సమర శంఖం ప్రతినిధి:- రంజాన్ సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జావేద్ ...

ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపిన కన్నతల్లి

ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపిన కన్నతల్లి సంగారెడ్డి జిల్లా, మార్చి 28, సమర శంఖం ప్రతినిధి:- సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో విషాదం చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబంలో ముగ్గురు చిన్నారులు మృతి ...

వరంగల్: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వ్యక్తికి జైలు, పదిమందికి జరిమానా

వరంగల్: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వ్యక్తికి జైలు, పదిమందికి జరిమానా వరంగల్, మార్చి 27, సమర శంఖం ప్రతినిధి:-మద్యం సేవించి వాహనాన్ని నడిపిన హనంకొండ రవీందర్ కు 2 రోజుల జైలు ...

స్పామ్‌ కాల్స్‌ను నిరోధించేందుకు రంగం సిద్ధం!

స్పామ్‌ కాల్స్‌ను నిరోధించేందుకు రంగం సిద్ధం! స్పామ్‌ కాల్స్‌ (మోసపూరిత, అవాంచిత కాల్స్‌)ను నిరోధించేందుకు రంగం సిద్ధమవుతుంది. ఫోన్‌ చేసిన వ్యక్తి ఎవరు ? అనే కాలర్‌ ఐడీ సమాచారాన్ని టెలికామ్‌ సర్వీసు ...

అసెంబ్లీ సీట్ల డీలిమిటేన్ కావాలి – తెలంగాణ అసెంబ్లీ తీర్మానం

అసెంబ్లీ సీట్ల డీలిమిటేన్ కావాలి – తెలంగాణ అసెంబ్లీ తీర్మానం హైదరాబాద్, మార్చి 27, సమర శంఖం ప్రతినిధి:- దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ వద్దని.. కానీ తెలంగాణలో మాత్రం అసెంబ్లీ సీట్లను పెంచాలని శాసనసభలో తీర్మానం ...

మానవత్వం చాటుకున్న నారా లోకేష్.. ఒక్క మెసేజ్ తో ఒకరికి ప్రాణదానం

మానవత్వం చాటుకున్న నారా లోకేష్.. ఒక్క మెసేజ్ తో ఒకరికి ప్రాణదానం ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. సోషల్ మీడియాలో తన దృష్టికి వచ్చిన సమస్యలపై ...

తిరుపతి: శ్రీ కోదండ రామస్వామివారికి రాగి ఆభ‌ర‌ణాలు బ‌హూక‌ర‌ణ‌

తిరుపతి: శ్రీ కోదండ రామస్వామివారికి రాగి ఆభ‌ర‌ణాలు బ‌హూక‌ర‌ణ‌ తిరుపతి, మార్చి 27, సమర శంఖం ప్రతినిధి:-తిరుప‌తి శ్రీ కోదండ రామస్వామి వారికి రూ.4.10 ల‌క్ష‌ల విలువైన బంగారు పూత వేసిన రాగి ...