ప్రాంతీయ వార్తలు

రాజ్యాంగ నిర్మాతకు అవమానం

రాజ్యాంగ నిర్మాతకు అవమానం గోదావరి జిల్లా, మార్చి 23, సమర శంఖం ప్రతినిధి:- తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామ శివారు గాంధీ నగర్ కాలనీలోని రహదారి పక్కన ఉన్న ...

పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన యాంకర్ శ్యామల

పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన యాంకర్ శ్యామల _అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన శ్యామల హైదరాబాద్, మార్చి 24, సమర శంఖం ప్రతినిధి:-బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో వైసీపీ అధికార ప్రతినిధి, ...

నేడు కొమురవెల్లి మల్లన్న ముగింపు బ్రహ్మాత్సవాలు

నేడు కొమురవెల్లి మల్లన్న ముగింపు బ్రహ్మాత్సవాలు భారీగా తరలివచ్చిన భక్తులు కొమురవెల్లి, మార్చి 24, సమర శంఖం ప్రతినిధి:-కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. స్వామి వారి బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ...

ప్రారంభమైన ఇంటర్ జవాబు పత్రాల కరెక్షన్స్, ఫలితాలు ఎప్పుడో తెలుసా..?

ప్రారంభమైన ఇంటర్ జవాబు పత్రాల కరెక్షన్స్, ఫలితాలు ఎప్పుడో తెలుసా..? ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం వార్షిక పరీక్షలు మార్చి 20 గురువారంతో ముగిసాయి. బుధవారం నుంచే ఇంటర్ జవాబు పత్రాల ...

మంథని: ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

మంథని: ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు మంథని, మార్చి 23, సమర శంఖం ప్రతినిధి:- పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో రంజాన్ పండుగ పురస్కరించుకొని ఆదివారం ప్రభుత్వం తరఫున ఏర్పాటుచేసిన ...

యూఎస్ – ఇండియానా ప్రభుత్వ ప్రతినిధులతో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు భేటీ

యూఎస్ – ఇండియానా ప్రభుత్వ ప్రతినిధులతో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు భేటీ హైదారాబాద్, మార్చి 24, సమర శంఖం ప్రతినిధి:-తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకున్న అనుకూలతలను వివరించి ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా యూఎస్ ...

సామూహిక గీతా పారాయణం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

సామూహిక గీతా పారాయణం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లి జిల్లా మంథనిలోని శివకిరణ్ గార్డెన్ లో ఆదివారం జరిగిన సామూహిక భగవద్గీత పారాయణం కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ ...

రెస్క్యూ ఆపరేషన్ పురోగతిపై నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

రెస్క్యూ ఆపరేషన్ పురోగతిపై నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష హైదరాబాద్, మార్చి 24, సమర శంఖం ప్రతినిధి:-శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్ పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు ...

ఏపీ: 27న విజయవాడలో రాష్ట్రస్థాయి ప్రభుత్వ ఇఫ్తార్ విందు

ఏపీ: 27న విజయవాడలో రాష్ట్రస్థాయి ప్రభుత్వ ఇఫ్తార్ విందు _రాష్ట్రంలో జిల్లాల కేంద్రాల్లో ఇఫ్తార్ ఏర్పాట్లు _ఇఫ్తార్ ఏర్పాట్ల కోసం రూ. 1.50 కోట్లు విడుదల పవిత్ర రంజాన్ మాసంలో రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల ...

రేషన్ కార్డు ఉన్నవారికి అతి భారీ గుడ్ న్యూస్.. ఏప్రిల్ నుంచి పండగే..!!

రేషన్ కార్డు ఉన్నవారికి అతి భారీ గుడ్ న్యూస్.. ఏప్రిల్ నుంచి పండగే..!! రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ...