ప్రాంతీయ వార్తలు
కేటీఆర్, హరీశ్ రావుతో తీన్మార్ మల్లన్న సమావేశం
కేటీఆర్, హరీశ్ రావుతో తీన్మార్ మల్లన్న సమావేశం అసెంబ్లీ వేదికగా తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ బహిష్కృతనేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చింతపండు నవీన్ కుమార్ బీఆర్ఎస్ వర్కింగ్ ...
తెలంగాణ: అసెంబ్లీలో బీసీ, ఎస్సీ వర్గీకరణ బిల్లు..!!
తెలంగాణ: అసెంబ్లీలో బీసీ, ఎస్సీ వర్గీకరణ బిల్లు..!! తెలంగాణ అసెంబ్లీలో ఐదు కీలక బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టింది. ఎస్సీ వర్గీకరణకు అవకాశం కల్పిస్తూ బిల్లును రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ...
ఇస్రో యువ విజ్ఞాన కార్యక్రమానికి 9వ తరగతి విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం
ఇస్రో యువ విజ్ఞాన కార్యక్రమానికి 9వ తరగతి విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం యువ శాస్త్రవేత్తలకు అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆహ్వానం పలుకుతోంది. యువతకు అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు ప్రతి ...
తెలంగాణ యువతకు ఒక్కొక్కరికి రూ. 3 నుంచి 5 లక్షలు
తెలంగాణ యువతకు ఒక్కొక్కరికి రూ. 3 నుంచి 5 లక్షలు రాజీవ్ యువ వికాసం పథకంపై సమీక్ష సమావేశం: హైదారాబాద్, మార్చి 16, సమర శంఖం ప్రతినిధి:-తెలంగాణ నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ ...
నటి రన్యా రావు సంచలన ఆరోపణలు
నటి రన్యా రావు సంచలన ఆరోపణలు బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అక్రమంగా బంగారం తరలిస్తూ పట్టుబడిన కేసులో నిందితురాలు, కన్నడ నటి రన్యా రావు తాజాగా రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులపై ...
అమరావతి: రేపట్నుంచే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు..
అమరావతి: రేపట్నుంచే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు.. 7 పేపర్లకు 9 రోజులపాటు ఎగ్జామ్స్! అమరావతి, మార్చి 16, సమర శంఖం ప్రతినిధి:-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ...
నకిలీ జర్నలిస్టులపై విరుచుకుపడ్డ సీఎం రేవంత్ రెడ్డి
నకిలీ జర్నలిస్టులపై విరుచుకుపడ్డ సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టుల అంశంపై అసెంబ్లీలో చర్చకు పిలుపు తెలంగాణలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వ్యక్తులు జర్నలిస్టులు ఎలా అవుతారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం గుర్తించిన ...
పందుల కోసం నడిరోడ్డు పై కొట్టుకున్న వ్యక్తులు..
పందుల కోసం నడిరోడ్డు పై కొట్టుకున్న వ్యక్తులు.. నల్గొండ, మార్చి 16, సమర శంఖం ప్రతినిధి:-పందులు చోరీ చేస్తున్నారని రెండు వర్గాల మధ్య నడిరోడ్డు పై పంచాయతీ కలకలం రేపింది. ఈ సంఘటన ...
హైదరాబాద్ కు సమంగా వరంగల్ అభివృద్ధి: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ కు సమంగా వరంగల్ అభివృద్ధి: సీఎం రేవంత్ రెడ్డి స్టేషన్ ఘనపూర్ అభివృద్ధికి 630.27కోట్లతో పలు పనులకు శంకుస్థాపన ఇచ్చిన మాట ప్రకారం వరంగల్ కు విమానాశ్రయం కాజీపేట రైల్వే డివిజన్ ...
జనగామ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
జనగామ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన జనగామ, మార్చి 16, సమర శంఖం ప్రతినిధి:-తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇవ్వాళ జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్లో పర్యటించారు. ...