ప్రాంతీయ వార్తలు

ఏపీలో ‘వందే భారత్’ డిపో రెడీ!

ఏపీలో ‘వందే భారత్’ డిపో రెడీ! విజయవాడ : దేశంలోనే రెండో అతిపెద్ద రైల్వే జంక్షన్ విజయవాడ కావటం తో ఇక్కడ వందేభారత్ రైళ్లకు మెయింటెనెన్స్ స్టేషన్ అవసరమన్న ఉద్దేశ్యంతో రైల్వేబోర్డు వందేభారత్ ...

గోల్డ్ బాండ్ స్కీం 4 కేజీల 940 గ్రాములు బంగారం అందజేత

గోల్డ్ బాండ్ స్కీం 4 కేజీల 940 గ్రాములు బంగారం అందజేత ద్వారకాతిరుమల,మేజర్ న్యూస్: చిన్న వెంకన్న స్వామి వారి హుండీలు ద్వారా వచ్చిన బంగారు మిశ్రమము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ...

సీఎం ప్రజావాణి చొరవతో రెవెన్యూ శాఖలో కారుణ్య నియామకం

సీఎం ప్రజావాణి చొరవతో రెవెన్యూ శాఖలో కారుణ్య నియామకం సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన లబ్ధిదారు వేములపతి దేవి చిన్నారెడ్డి, దివ్యలతో దేవి భేటీ హైదరాబాద్, సూర్య న్యూస్ నెట్ వర్క్: ...

తెలుగుదేశం పార్టీ నీతినిబంధనకు క్రమశిక్షణకు మారుపేరు ఎమ్మెల్యే మద్దిపాటి

తెలుగుదేశం పార్టీ నీతినిబంధనకు క్రమశిక్షణకు మారుపేరు ఎమ్మెల్యే మద్దిపాటి ద్వారకాతిరుమల, మేజర్ న్యూస్: రాష్ట్ర అభివృద్ధి ప్రతి పేదవాని కుటుంబానికి సంక్షేమ పథకాలు అమలు చేయడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం అని స్థానిక ...

మంచిర్యాల: రాజీవ్ నగర్ మోడల్ పాఠశాలలో షి టీం అవగాహన సదస్సు

మంచిర్యాల: రాజీవ్ నగర్ మోడల్ పాఠశాలలో షి టీం అవగాహన సదస్సు మంచిర్యాల, మే 15, సమర శంఖం ప్రతినిధి: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ తెలంగాణ మోడల్ పాఠశాలలో రామగుండం ...

దాసరి మల్లయ్య కుటుంబానికి పదివేల ఆర్థిక సహాయం అందించిన తంగడపల్లి మాజీ సర్పంచ్ దయాకర్ చారి 

దాసరి మల్లయ్య కుటుంబానికి పదివేల ఆర్థిక సహాయం అందించిన తంగడపల్లి మాజీ సర్పంచ్ దయాకర్ చారి చౌటుప్పల్ మే 02 సమర శంఖం :- యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ తంగడపల్లిలో ...

అమరావతిలో జరిగే ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి

అమరావతిలో జరిగే ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి అమరావతిలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా జరగనున్న సభను విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ ...

జడ్.పి.హెచ్.ఎస్ పదో తరగతి విద్యార్థులకు సత్కారం

జడ్.పి.హెచ్.ఎస్ పదో తరగతి విద్యార్థులకు సత్కారం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామ జడ్పీహెచ్ఎస్ స్కూల్ లో పదో తరగతి టాపర్లుగా నిలిచిన నలుగురు విద్యార్థులను బీజేపీ జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు ...

దేశంలో ఎన్నికల ప్రక్రియను మరింత పటిష్టం చేసే దిశగా భారత ఎన్నికల సంఘం కీలక అడుగులు వేసింది

దేశంలో ఎన్నికల ప్రక్రియను మరింత పటిష్టం చేసే దిశగా భారత ఎన్నికల సంఘం కీలక అడుగులు వేసింది దేశంలో ఎన్నికల ప్రక్రియను మరింత పటిష్టం చేసే దిశగా భారత ఎన్నికల సంఘం కీలక ...

భారత నౌకాదళం యుద్ధనౌకలను హై అలర్ట్ లో ఉంచింది

భారత నౌకాదళం యుద్ధనౌకలను హై అలర్ట్ లో ఉంచింది జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో పెరిగిన ఉద్రిక్తతల మధ్య, భారత నౌకాదళం అరేబియా సముద్రంలో తన సైనిక ...