ప్రాంతీయ వార్తలు
ప్రజా పాలన అని చెప్తూ 6 గ్యారెంటీలు 66 మోసాల గారడి తో ఏదో గొప్పలు సాధించినట్లు విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారు — జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ & కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి.
ప్రజా పాలన అని చెప్తూ 6 గ్యారెంటీలు 66 మోసాల గారడి తో ఏదో గొప్పలు సాధించినట్లు విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారు — జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ & కార్పొరేటర్ ...
సమాచార హక్కు చట్టం కమీషనర్లను నియమించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు వినతి
హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారిని బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు చంటి ముదిరాజ్ మరియు జాతీయ,రాష్ట్ర కమిటీ సభ్యులు సమాచార ...
భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ ఆటో ప్రచార రథాన్ని ప్రారంభించిన సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బండారు నరసింహ.
భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు యాదాద్రి భువనగిరి సిపిఎం మూడో జిల్లా మహాసభల సందర్భంగా డిసెంబర్ 15 న చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ ఆటో ...
బాలాజీ రామకృష్ణ దేవాలయం నూతన కమిటీ ఎన్నిక
చౌటుప్పల పట్టణంలో వలిగొండ రోడ్డులో గల శ్రీ బాలాజీ రామకృష్ణ(వెంకటేశ్వర స్వామి)దేవాలయం నూతన కమిటీని దేవాలయ వ్యవస్థాపక అధ్యక్ష, సభ్యులు, పుర ప్రముఖుల సమక్షంలో నూతన కార్యవర్గాన్ని నియమించారు. నూతన అధ్యక్షులుగా నాగిళ్ల ...
తెలంగాణభవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ని కలిసిన లగచర్ల ఫార్మా భూసేకరణ బాధితులు
తెలంగాణభవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ని కలిసిన లగచర్ల ఫార్మా భూసేకరణ బాధితులు లగచర్లలో భూసేకరణ రద్దు అయ్యేదాకా పోరాటం చేస్తాం. అన్యాయంగా పెట్టిన కేసులన్నిటినీ వెనక్కి తీసుకోవాలని ...
ఈనెల 15 చౌటుప్పల పట్టణంలో నిర్వహిస్తున్న సిపిఎం భారీ బహిరంగ సభలను జయప్రదం చేయండి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ పిలుపు
సిపిఎం జిల్లా 3వ మహాసభల సందర్భంగా ఈనెల 15వ తేదీన చౌటుప్పల్ పట్టణంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ పిలుపునిచ్చారు. శనివారం ...
ఖమ్మం జిల్లా యాదవుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి చిత్తారు శ్రీహరి యాదవ్
చిత్తారు శ్రీహరి యాదవ్ 13వ వర్ధంతి కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్, జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య్ చిత్తారుశ్రీహరి యాదవ్ సేవలు ...
ధర్మాజీగూడెం గ్రామంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత
చౌటుప్పల్ మండలం ధర్మోజి గూడెం గ్రామానికి చెందిన సామిడి బుచ్చిరెడ్డి కి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును శనివారం లబ్ధిదారుని కుటుంబానికి యువజన ...
ఉపాధ్యాయులు ఇజాస్ మృతి బాధాకరం..రాష్ట్ర రవాణా, క్రీడాశాఖమంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాయచోటి ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయులు ఇజాస్ ఆకస్మిక మృతి బాధాకరం అని, ఉపాధ్యాయ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోందని.. రాష్ట్ర రవాణా, క్రీడాశాఖమంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ...
రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులర్పించిన – కాంగ్రెస్ నాయకులు
సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సంఘం అధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమానికి లింగస్వామి ముఖ్యఅతిథిగా హాజరై డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి 68వ వర్ధంతిని ఘనంగా ...