ప్రాంతీయ వార్తలు
భారత్ సహా మయన్మార్లో గంట వ్యవధిలో నాలుగు భూకంపాలు
భారత్ సహా మయన్మార్లో గంట వ్యవధిలో నాలుగు భూకంపాలు భారత్, మయన్మార్, తజకిస్తాన్ ప్రాంతాల్లో ఆదివారం ఉదయం అర గంట వ్యవధిలో నాలుగు భూకంపాలు సంభవించాయి. ఈ ప్రకంపనలు దక్షిణ, మధ్య ఆసియా ...
హైదరాబాద్: పార్క్ హయత్ హోటల్లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: పార్క్ హయత్ హోటల్లో అగ్ని ప్రమాదం హైదరాబాద్ బంజారాహిల్స్లోని పార్క్ హయత్ హోటల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హోటల్ మొదటి అంతస్తులో పొగలు రావటంతో హోటల్ సిబ్బంది, అతిథులు భయాందోళనకు గురయ్యారు. ...
వేరువేరు ఘటనల్లో ఇద్దరు పోలీసుల మృతి
వేరువేరు ఘటనల్లో ఇద్దరు పోలీసుల మృతి తెలంగాణలోని జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ఆదివారం (ఏప్రిల్ 13న) రోజున రెండు పోలీస్ కుటుంబాల్లో చీకట్లు అలుముకున్నాయి. జనగామ జిల్లాలో వ్యక్తిగత కారణాలతో ఒక మహిళా ...
అమెరికాకు 2000 కంటైనర్లలో రొయ్యల ఎగుమతి
అమెరికాకు 2000 కంటైనర్లలో రొయ్యల ఎగుమతి అమెరికాకు రొయ్యల సరఫరా చేసేందుకు భారత్ సీ ఫుడ్స్ ఎగుమతి దారులు సిద్ధమవుతున్నారు. సుం కాలు బ్రేక్ పడడమే ఎందుకు కారణం. టారిఫ్లను 90 రోజులపాటు ...
కొమురవెల్లి మల్లన్న దేవస్థానం ఆదాయం రూ.45 కోట్లు..!!
కొమురవెల్లి మల్లన్న దేవస్థానం ఆదాయం రూ.45 కోట్లు..!! కొమురవెల్లి, ఏప్రిల్ 14, సమర శంఖం ప్రతినిధి:- కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.45 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఈవో అన్నపూర్ణ ...
రాజ్యాంగ స్పూర్తితో ప్రజల సంక్షేమ ఎజెండాగా ప్రజా ప్రభుత్వ పాలన: మంత్రి శ్రీధర్ బాబు
రాజ్యాంగ స్పూర్తితో ప్రజల సంక్షేమ ఎజెండాగా ప్రజా ప్రభుత్వ పాలన: మంత్రి శ్రీధర్ బాబు రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేయాలి: మంత్రి శ్రీధర్ బాబు మంథని పట్టణంలో ఎస్సీ కమ్యూనిటీ ...
శివాజీ విగ్రహన్నీ ఆవిష్కరణ చేసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
శివాజీ విగ్రహన్నీ ఆవిష్కరణ చేసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆత్మకూర్(ఎం)ఏప్రిల్ 13(సమర శంఖమ్) ఆత్మకూరు మండల కేంద్రంలో శివాజీ యువజన మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహ ...
భూ భారతి వెబ్ సైట్ పై సీఎం రివ్యూ
భూ భారతి వెబ్ సైట్ పై సీఎం రివ్యూ : సామాన్య రైతులకు కూడా సులభంగా అర్థమయ్యేలా, అత్యాధునికంగా, 100 ఏళ్లపాటు నడిచే భూ భారతి వెబ్సైట్ను రూపొందించాలని, భద్రత కోసం ఫైర్వాల్స్ ...
వక్ఫ్ బిల్లు చట్ట విరుద్ధం: అసదుద్దీన్ ఒవైసీ
వక్ఫ్ బిల్లు చట్ట విరుద్ధం: అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్, ఏప్రిల్ 13, సమర శంఖం ప్రతినిధి: వక్ఫ్ బిల్లును కేంద్ర ప్రభుత్వం చట్ట విరుద్ధంగా తీసుకొచ్చిందని, ఇది ముస్లింల హక్కులను హరించే విధంగా ...
గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ లు ఏర్పాటు చేయాలి : కడియం కావ్య
గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ లు ఏర్పాటు చేయాలి : కడియం కావ్య వరంగల్, ఏప్రిల్ 12, సమర శంఖం ప్రతినిధి: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి జిల్లా అభివృద్ధికి ...