ప్రాంతీయ వార్తలు

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ కు చెందిన యువ పైలట్ గుండెపోటుతో మృతిచెందారు. విమానాన్ని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో విజయవంతంగా ల్యాండ్‌ చేసిన అనంతరం అస్వస్థతతో ప్రాణాలు ...

హుటాహుటిన ఫామ్ హౌజ్ నుంచి AIG ఆస్పత్రికి కేసీఆర్.

హుటాహుటిన ఫామ్ హౌజ్ నుంచి AIG ఆస్పత్రికి కేసీఆర్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి చేరుకున్నారు. జనరల్ హెల్త్ చెకప్ కోసం ఆస్పత్రికి వచ్చినట్లు ఆయన వ్యక్తిగత సిబ్బంది ...

మంథని: ఘనంగా ఎన్ ఎస్ యు ఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మంథని: ఘనంగా ఎన్ ఎస్ యు ఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంథని, ఏప్రిల్ 09, సమర శంఖం ప్రతినిధి:- రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, యువ ...

పెద్ది మూవీపై స్పందించిన వర్మ

పెద్ది మూవీపై స్పందించిన వర్మ రామ్ చరణ్, దర్శకుడు సానా బుచ్చిబాబు కాంబోలో వస్తున్న పెద్ది మూవీపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. పెద్ది అసలైన, నిజమైన గేమ్ చేంజర్ ...

నేడు సింగపూర్ కి వెళ్లనున్న చిరంజీవి

నేడు సింగపూర్ కి వెళ్లనున్న చిరంజీవి సింగపూర్ లోని స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డ సంగతి తెలిసిందే. ఎనిమిదేళ్ల మార్క్ ప్రస్తుతం ...

ఏసీబీ కి చిక్కిన చింతలపాలెం SI అంతిరెడ్డి

 ఏసీబీ కి చిక్కిన చింతలపాలెం SI అంతిరెడ్డి– దెబ్బ తిన్న ప్రమోషన్ – ఓ కేసు విషయంలో ఫిర్యాదు దారుడు వద్ద 15,000 డిమాండ్ – ఫిర్యాదు దారుడు వద్ద పైసలు తీసుకొనుచుండగ ...

వంటగ్యాస్‌ ధరల పెంపుపై నిరసనలకు సీపీఎం పిలుపు

వంటగ్యాస్‌ ధరల పెంపుపై నిరసనలకు సీపీఎం పిలుపు రేపు, ఎల్లుండి తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు పెంచిన గ్యాస్‌ ధరలు తగ్గించాలని సీపీఎం డిమాండ్.

వేతన చెక్ జారీకి లంచం… పట్టుబడ్డ ఐకేపి సిసి

వేతన చెక్ జారీకి లంచం… పట్టుబడ్డ ఐకేపి సిసి ఏసిబి డీఎస్పి రమణమూర్తి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఐకేపిలో పనిచేస్తున్న కమ్యూనిటీ కోఆర్డినేటర్(సిసి) సురేష్ పదివేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ...

సిమెంట్ ధరలు పెరుగుతాయ్.

సిమెంట్ ధరలు పెరుగుతాయ్. ఇల్లు కట్టుకునే/ కట్టే వారికి ఇదో బ్యాడ్ న్యూస్… ఏప్రిల్ నెలలోనే సిమెంట్ సెక్టార్లో అధిక డిమాండ్ ఉంటుందని.. అందువల్ల దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సిమెంట్ ధరలు పెరుగుతాయని ...

కియా పరిశ్రమలో భారీ చోరీ..

కియా పరిశ్రమలో భారీ చోరీ.. సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం యర్రమంచి పంచాయతీ పరిధిలో ఉన్న కియా పరిశ్రమలో సుమారు 900 కార్ల ఇంజిన్లు మాయమయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ...