ప్రాంతీయ వార్తలు

పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన

పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని తిమ్మక్క చెరువు పరిధిలో 3 కోట్ల 45 లక్షల రూపాయల అంచనా ...

కంచ గచ్చిబౌలి భూ కుంభకోణంలో మూత పడింది

కంచ గచ్చిబౌలి భూ కుంభకోణంలో మూత పడింది 400 ఎకరాల ప్రధాన ప్రభుత్వ భూమి విలువను అంచనా వేయడంలో ఈ స్పష్టమైన అసమతుల్యత హెచ్చరిక గంటలు మోగిస్తుంది, ఇటువంటి విభిన్న గణాంకాల వెనుక ...

మావలా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన…బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం!

మావలా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన…బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం! ఆదిలాబాద్ లోని మావలా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 35 ఏళ్ల వివాహిత 12 ఏళ్ల ...

27న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ సభ

27న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ సభ బీఆర్ఎస్ తలపెడుతున్న రజతోత్సవాలను విజయవంతం చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు. ఈనెల 27న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ సభ ...

పండిన ప్రతి గింజల్లో రైతుల చెమట చుక్కలు ఉంటాయి

పండిన ప్రతి గింజల్లో రైతుల చెమట చుక్కలు ఉంటాయి పండిన ప్రతి గింజల్లో రైతుల చెమట చుక్కలు ఉంటాయని గుర్తు చేసి, దళారుల చేతులో రైతులు మోసపోవద్దని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ...

సంబర్మతి ఆశ్రమంలో సీఎం రేవంత్ రెడ్డి

సంబర్మతి ఆశ్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అహ్మదాబాద్ సబర్మతీ ఆశ్రమం సందర్శించి జాతిపిత మహాత్మ గాంధీకి నివాళులర్పించారు. సబర్మతీ ఆశ్రమంలో సాగిన మహాత్మాగాంధీ గారి జీవన విధానం, ఆశ్రమ ...

నిందితులను నడిరోడ్డుపై ఎన్‌కౌంటర్‌ చేయాలి: రాజాసింగ్

నిందితులను నడిరోడ్డుపై ఎన్‌కౌంటర్‌ చేయాలి: రాజాసింగ్ దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల ఘటనలో నిందితులకు హైకోర్టు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఈ మేరకు ఓ ...

నిర్మాణంలో ఉన్న పీఏసీ-5 భ‌వ‌నంలో అద‌న‌పు ఈవో త‌నిఖీలు

నిర్మాణంలో ఉన్న పీఏసీ-5 భ‌వ‌నంలో అద‌న‌పు ఈవో త‌నిఖీలు తిరుమల, 2025 ఏప్రిల్ 08: తిరుమ‌ల‌లో నూత‌నంగా నిర్మిస్తున్న యాత్రికుల వ‌స‌తి స‌ముదాయం (పీఏపీ-5) లో మంగ‌ళ‌వారం టీటీడీ అద‌న‌పు ఈవో శ్రీ ...

దేశ భవిష్యత్తు, దేశ నిర్మాణం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది

దేశ భవిష్యత్తు, దేశ నిర్మాణం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది. ~ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి కాటారం, ఏప్రిల్ 08, సమర శంఖం ప్రతినిధి:- ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని దేశ భవిష్యత్తును దేశ ...

అమెరికాలో ట్రంప్‌కి వ్యతిరేకంగా ఉద్యమం

అమెరికాలో ట్రంప్‌కి వ్యతిరేకంగా ఉద్యమం ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా అమెరికాలో నిరసనలు తలెత్తాయి. ‘హ్యాండ్స్ ఆఫ్!’ పేరుతో నిర్వహించిన ఈ ధర్నాలో వేలాది మంది పాల్గొన్నారు. వాషింగ్టన్ డీసీ, బోస్టన్, లాస్ ఏంజిలిస్ ...