ప్రాంతీయ వార్తలు
రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల గడువు పొడగింపు: పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల గడువు పొడగింపు: పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆఫ్ లైన్ లో ఎంపిడిఓ లేదా మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి రాజీవ్ యువ వికాసం ...
బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్తో ప్రధాని మోదీ భేటీ
బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారుడు యూనస్తో ప్రధాని మోదీ భేటీ థాయిలాండ్లో జరిగిన బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్తో సమావేశమయ్యారు. శుక్రవారం ...
హైదరాబాద్ లో దంచి కొట్టిన వాన… మరో నాలుగు రోజులు భారీ వర్షాలు..!
హైదరాబాద్లో దంచి కొట్టిన వాన… మరో నాలుగు రోజులు భారీ వర్షాలు!* * తెలంగాణలో వాన విలయం * ఘోరమైన ప్రమాదాలు – ఐదుగురి మృతి * వ్యవసాయానికి గట్టి దెబ్బ * ...
ఆర్బిఐ (RBI) డిప్యూటీ గవర్నర్ గా పూనమ్ గుప్తా నియామకం
ఆర్బిఐ (RBI) డిప్యూటీ గవర్నర్ గా పూనమ్ గుప్తా నియామకం ప్రపంచ బ్యాంకు మాజీ ఆర్థికవేత్త పూనమ్ గుప్తాను డిప్యూటీ గవర్నర్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం నియమించింది. గుప్తా ఈ ...
తెలుగు రాష్ట్రాల్లో 4 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం
తెలుగు రాష్ట్రాల్లో 4 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఎర్రటి ఎండలతో ఉక్కిరిబిక్కరవుతోన్న ప్రజలకు కూలింగ్న్యూస్. రానున్న నాలుగు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.భూఉపరితలం వేడెక్కడంతో ...
ఆదిలాబాద్ విమానాశ్రయానికి గ్రీన్ సిగ్నల్
ఆదిలాబాద్ విమానాశ్రయానికి గ్రీన్ సిగ్నల్ తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఆదిలాబాద్ విమానాశ్రయానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకే మామునూరు విమానాశ్రయానికి కేంద్రం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా, ...
యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు
యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు ఐ కొలాబ్ హబ్ ఫౌండేషన్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, మార్చి 02, సమర శంఖం ప్రతినిధి:- కొత్త ఆలోచనలతో ముందుకొచ్చే యువ పారిశ్రామికవేత్తలను ...
కాటారం: కెమెరా కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు
కాటారం: కెమెరా కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు కాటారం, మార్చి 30, సమర శంఖం ప్రతినిధి:- జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో కెమెరాల కమాండ్ కంట్రోల్ ...
జనజీవన స్రవంతిలోకి 50 మంది మావోయిస్టులు
జనజీవన స్రవంతిలోకి 50 మంది మావోయిస్టులు ఛత్తీస్ ఘడ్, మార్చి 30, సమర శంఖం ప్రతినిధి:- చత్తిస్ ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో పెద్ద సంఖ్యలో నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మొత్తం 50 ...
సరస్వతి పుష్కరాలకు రూ.25 కోట్లు మంజూరు…
గోదావరి, కృష్ణా పుష్కరాలు.. 8 జిల్లాల్లో 170 స్నాన ఘాట్లు..!! గోదావరి, కృష్ణా పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు.. ఇప్పటికే ప్రభుత్వానికి బడ్జెట్ అంచనాలు.. గ్రీన్ సిగ్నల్ రాగానే పనులు ప్రారంభం.. సరస్వతి ...