ప్రత్యేక కథనాలు

పొరపాట్లు లేకుండా పక్కాగా గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించాలి….. అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి

 డిసెంబర్ 15, 16న రెండు సెషన్స్ లలో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహణ.. — పరీక్షా సమయం ముగిసే వరకు హాల్ విడిచి ఎవరూ బయటికి వెళ్ళవద్దు..  –28 వేల 101 మంది ...

రంగారెడ్డి జిల్లా కుంట్లూర్ పెద్ద చెరువు కబ్జాపై హైడ్రా సర్వే చేస్తున్న స్థలాన్ని పరిశీలించిన హైడ్రా కమీషనర్ రంగనాధ్..

  రాచకొండ కమిషనరేట్ రంగారెడ్డి జిల్లా కుంట్లూర్ పెద్ద చెరువు కబ్జా చేసి రోడ్డు వేస్తున్నారని ఆరోపణతో నిన్నటి నుండి సర్వే చేస్తున్న హైడ్రా అధికారులు…మున్సిపల్ నిధులతో రోడ్డు నిర్మాణానికి తీర్మానం చేయడం ...

సినీ నటుడు మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలి…మీడియాపై దాడికి నిరసనగా ఖమ్మంలో జర్నలిస్టుల ర్యాలీ సీపీకి ఫిర్యాదు…సినీ నటుడు మోహన్ బాబుది ఉన్మాద చర్య….టీయూడబ్ల్యూజే టి జె ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ—-

ఖమ్మం, ప్రతినిధి డిసెంబర్ 11 సమర శంఖమ్ :- రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో సినీ నటుడు మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడిన ఘటనలో జర్నలిస్టులు తీవ్ర గాయాలు పాలయ్యారని, ...

జర్నలిస్ట్ పై సినీ నటుడు మోహన్ బాబు దాడిని ఖండించిన తెలంగాణా జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా

జర్నలిస్ట్ పై సినీ నటుడు మంచు మోహన్ బాబు చేసిన దాడిని తెలంగాణా జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా ఖండిచారు.. మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ ...

పరిపాలన విధానాలు మార్చుకుంటేనే కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడ ఏడాది కాంగ్రెస్ పాలనలో కొంత మెరుగుపడినా మరింత మార్పు కోరుతున్న ప్రజలు గత ప్రభుత్వ విధానాలు నచ్చకే మార్పు కోరిన ప్రజలు..టియుడబ్ల్యుజె రౌండ్ టేబుల్ సమావేశంలో మేధావులు,…ప్రజా సంఘాల నేతలు ….

 రాష్టంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలనా పద్ధతులు మార్చుకుంటేనే మనుగడ సాధ్యమవుతుందని పలువురు మేధావులు, ప్రజా సంఘాల నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం విధానాలు నచ్చకనే ప్రజలు ...

ఆశా వర్కర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి….పోలీసుల నిర్బంధంతో శాంతియుత పోరాటాన్ని ఆపలేరు… ప్రజా పాలనలో మహిళలకు దక్కని గౌరవం.. బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు భూమోల్ల కృష్ణయ్య 

  ఆశా కార్మికులకు తెలంగాణ కాంగ్రెస్ ,రేవంత్ రెడ్డి, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయమంటే, పోలీసుల నిర్బంధంతో వారి శాంతియుత పోరాటాన్ని అణిచివేయడం ఏంటని? బి ఆర్ టి యు .వికారాబాద్ ...

గ్రూప్-2 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి గ్రూప్ 2 పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్

వికారాబాద్ జిల్లాలో గ్రూప్-2 పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో డిసెంబర్ 15, ...

సంస్థాన్ నారాయణపురం మండలానికి 108 అంబులెన్స్ కేటాయించండి…..బీసీ యువజన సంఘం నియోజకవర్గ అధ్యక్షులు వీరమళ్ళ కార్తీక్ గౌడ్ 

సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో సోమవారం రోజున బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు వీరమళ్ళ కార్తీక్ గౌడ్  విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ సంస్థాన్ నారాయణపూర్ మండలానికి ...

హైదరాబాద్‌లో పోలీసులతో ఆందోళన చేసిన మహిళలు

హైదరాబాద్‌లోని కోఠి DMHS కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు తమ జీతం పెంపు కోసం ఆందోళన చేపట్టారు. రూ.18 వేల జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలపగా, పోలీసులు వారిని అడ్డుకుని ...

కాకతీయ కళా వైభవానికి కొత్త కళ

కాకతీయ కళా వైభవానికి కొత్త కళ సంతరించుకోనుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాందిచిన యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. రామప్ప దేవాలయ అభివృద్ది రూ. 73 ...